ప్రజల సమస్యల పరిష్కారానికే ‘పల్లెనిద్ర’ కార్యక్రమంజిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- గ్రామస్థాయిలో ప్రజలతో ముఖాముఖి చర్చించి వారి సమస్యలను సత్వరం పరిష్కరించేందుకే ‘పల్లెనిద్ర’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు* తెలిపారు.శుక్రవారం ఆయన సంతమాగులూరు మండలంలోని సజ్జాపురం గ్రామంలో నిర్వహించిన పల్లెనిద్ర…