Author: JALAIAH

ప్రజల సమస్యల పరిష్కారానికే ‘పల్లెనిద్ర’ కార్యక్రమంజిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- గ్రామస్థాయిలో ప్రజలతో ముఖాముఖి చర్చించి వారి సమస్యలను సత్వరం పరిష్కరించేందుకే ‘పల్లెనిద్ర’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు* తెలిపారు.శుక్రవారం ఆయన సంతమాగులూరు మండలంలోని సజ్జాపురం గ్రామంలో నిర్వహించిన పల్లెనిద్ర…

శ్రీ మల్లిఖార్జున స్వామి సమేత కామాక్షి తాయీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో

తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :- జోన్నవాడ శ్రీ మల్లిఖార్జున స్వామి సమేత కామాక్షి తాయీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన దివ్య కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా అనిపించింది.విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నుండి సంప్రదాయ…

మనోజ్ రాయల్ ఆధ్వర్యంలో జనసేనలోకి చేరికలు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ మరియు ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ మరియు మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సింగరాయకొండ మనోజ్…

స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర పై ఎస్ హెచ్ జి మహిళలకు అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండలం ఊళ్ళ పాలెం గ్రామంలో పొదుపు సంఘాల డ్వాక్రా మహిళలు ప్లాస్టిక్ వాడకాన్ని విడనాడి కాగితపు వస్తువులను ఉపయోగించాలని పాకల క్లస్టర్ సీసీ అన్నారు. శనివారం మండలంలోని పాకల క్లస్టర్లో పాకల, ఊళ్ళ…

అక్రమ మద్యం విక్రయాలపై మార్కాపురం జిల్లా పోలీసుల దాడి… వ్యక్తి అరెస్ట్, 38 మద్యం బాటిళ్లు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :- అక్రమంగా మద్యం నిల్వ ఉంచి విక్రయిస్తున్న వ్యక్తిపై మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో దాడి నిర్వహించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. హెచ్‌.ఎం.పాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతారామపురం గ్రామంలో నిర్వహించిన తనిఖీల్లో…

గ్రామం మరియు పట్టణాల్లో జరుగుతున్న అవినీతిపై ఏసీబీ వారికి ఫిర్యాదులు ఇవ్వండి…

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సేవల్లో గ్రామాలు మరియు పట్టణాల్లో అవినీతి పెరుగుతున్నది. పింఛన్లు, రేషన్, భూమి సమస్యలు, మున్సిపల్ సేవలు, ప్రభుత్వ పథకాలు వంటి అంశాల్లో కొంతమంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు ఇస్తే…

ట్రాఫిక్ క్రమశిక్షణే రోడ్డు భద్రతకు మూలం… కొత్తపట్నం బస్టాండ్ సెంటర్‌లో ఆటో డ్రైవర్లు, వ్యాపారులకు ప్రకాశం జిల్లా ట్రాఫిక్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- రోడ్డు భద్రత, ట్రాఫిక్ క్రమశిక్షణ, ప్రజలకు ఇబ్బందులు లేకుండా సాఫీగా రాకపోకలు సాగేందుకు ప్రకాశం జిల్లా ట్రాఫిక్ పోలీసులు కొత్తపట్నం బస్టాండ్ సెంటర్‌లో ప్రత్యేక ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆటో…

ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండలో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డిఎస్ బీవీ స్వామి

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. శనివారం సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండలో స్వచ్ఛ ఆంధ్ర –…

స్వర్ణాంధ్ర- స్వచ్చాంధ్ర కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

ప్లాస్టిక్‌ను నిషేధించి, పర్యావరణాన్ని కాపాడుకుందాం తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రతి నెల మూడో శనివారం పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర- స్వచ్చాంధ్ర (SASA) కార్యక్రమంను ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.…

జాతీయడెంగ్యూ దినోత్సవం సందర్భంగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీతలు డెంగ్యూ దినోత్సవ పోస్టర్లను ఆవిష్కరించారు.

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- జాతీయడెంగ్యూ దినోత్సవం సందర్భంగా మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీతలు డెంగ్యూ దినోత్సవ పోస్టర్లను ఆవిష్కరించారు. తదనంతరం సంయుక్తంగా జండా ఊపి…