“మువ్వా” మరణం ప్రగతిశీల శక్తులకు తీరని లోటు.
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రముఖ హోమియో వైద్య నిపుణులు, పేదల పక్షపాతి, దళిత బహుజన బాధిత ప్రజల పక్షాన నిలిచినవారు,కమ్యూనిస్టు భావజాలంతో చివరి వరకు జీవించిన డాక్టర్ మువ్వా కొండయ్య మరణం అత్యంత బాధాకరం.ఆయన మరణం ప్రగతిశీల శక్తులకు తీరని…