సర్ పై నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు అన్నారు.
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఒంగోలు నగరంలోని గుంటూరు రోడ్డు లోని పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గం లోని క్లస్టర్ 2,8,9,10 లోని ఇంచార్జి లతో, డివిజన్ అధ్యక్షులు, బూత్ కన్వినర్లు తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జనార్దన్…