google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Author: JALAIAH

జంగంగుంట్లలో అవగాహన సమావేశం నిర్వహించిన ఎస్సై శివకృష్ణారెడ్డి

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-మార్కాపురం జిల్లా కంభం మండలంలోని జంగంగుంట్ల గ్రామంలో గురువారం కంభం మండలం ఎస్సై ఎ.శివకృష్ణారెడ్డి గ్రామస్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.ఇంకా మహిళలపై నేరాలు, సైబర్…

జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లారెవెన్యూ సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలి జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు కొమరోలు, రాచర్ల, అర్ధవీడు జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు ఆదేశించారు.…

కందుకూరు స్వచ్ఛ మున్సిపాలిటీ గా తీర్చిదిద్దడమే మా లక్ష్యంమున్సిపల్ కమిషనర్ కె అనూష

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా ప్రకాశం జిల్లా కందుకూరు మున్సిపాలిటీని ఓడిఎఫ్ ప్లేస్ గా పరిగణలోకి తీసుకోవడం జరిగిందని. 2025-26 సవత్సరం లో కందుకూరు మున్సిపాలిటీ స్వచ్ఛ కందుకూరు గా మెరుగుపరిచ్చేందుకు పట్టణ పరిధిలోని ఎక్కడైనా…

నేరాల నియంత్రణపై దర్శి డీఎస్పీ గారి సమీక్ష – అద్దంకిలో పోలీసు అధికారులతో కీలక క్రైమ్ మీటింగ్

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- శాంతి భద్రతల పరిరక్షణ మరియు నేరాల నియంత్రణపై మరింత సమర్థవంతమైన చర్యలు చేపట్టేందుకు దర్శి డీఎస్పీ గారి ఆధ్వర్యంలో అద్దంకిలో కీలక క్రైమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో సంతమాగులూరు సర్కిల్, అద్దంకి…

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్యకు ఘన నివాళి.

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జీవితం ఇప్పటికీ ఎప్పటికీ ఆదర్శనీయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీపతి ప్రకాశం అన్నారు.దివంగత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయం…

మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సంధర్భంగా ఘన నివాళులు అర్పించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,

తెలుగు జాతి ఆత్మగౌరవం, తెగువకు చిరస్మరణీయ ప్రతీకగా మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామ రాజు గారి పోరాటం: జిల్లా ఎస్పీ తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- స్వాతంత్య్ర సమరయోధుడు, విప్లవ వీరుడు, అగ్గి పిడుగు శ్రీ అల్లూరి సీతారామరాజు…

రెమెడియల్ తరగతులతో ఉత్తమ ఫలితాలు: కంభం ఎంఈవో

పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థులకు ఎంఈవో భరోసా తొలి శుభోదయం న్యూస్ కంభం:- మార్కాపురం జిల్లా కంభం మండలం: పరీక్షల్లో ఫెయిల్ ఐన విద్యార్థులు నిరుత్సాహపడకుండా, తిరిగి మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని ఎంఈవో అబ్దుల్ సత్తార్ అన్నారు. గురువారం స్థానిక…

నేరాల నియంత్రణకు ప్రకాశం పోలీసుల కట్టుదిట్టమైన వాహన తనిఖీలు – జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో వెహికల్ చెకింగ్ డ్రైవ్

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ మరియు నేరాల నియంత్రణ లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు…

మిషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమం 95.95.99 లక్ష్యం ను జిల్లా డిసెంబర్ ఒక్కటవ2026 లొపు చేరుకోవాలి

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం :- ఈ లక్ష్యం చేరుకోవాలి అంటే స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం, సంస్థలు క్షేత్రస్థాయి వరకు చిత్తశుద్ధితో పని చేయాలని ప్రకాశం నెల్లూరు మార్కాపురం జిల్లా ల హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ నిర్మూలన సమీకృత వ్యూహం (దిశా…

సింగరాయకొండ సివిల్ జడ్జి కోర్టు ప్రధమ వార్షికోత్సవంలో పాల్గొన్న కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ కె. మన్మధరావు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ప్రధమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. మన్మధరావు హాజరయ్యారు.సభలో…