జంగంగుంట్లలో అవగాహన సమావేశం నిర్వహించిన ఎస్సై శివకృష్ణారెడ్డి
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-మార్కాపురం జిల్లా కంభం మండలంలోని జంగంగుంట్ల గ్రామంలో గురువారం కంభం మండలం ఎస్సై ఎ.శివకృష్ణారెడ్డి గ్రామస్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.ఇంకా మహిళలపై నేరాలు, సైబర్…