Author: JALAIAH

ప్లాస్టిక్ రహిత భోజనం ఏర్పాటు చేయడం మహాభాగ్యం

హ్యూమన్ రైట్స్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బి యస్ నారాయణ రెడ్డి సంఘ సేవకులు తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ భగవాన్ కాశిరెడ్డి నాయన ఆశ్రమం నందు పేదల కోసం…

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించిన డా. గొట్టిపాటి లక్ష్మీ.

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- 2025-26 విద్యా సంవత్సరంలో దర్శి మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదోతరగతి ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన 24 మంది విద్యార్థులకు బహుమతులు అందజేసే కార్యక్రమం దర్శి పట్టణంలోని శ్రీ వాసవి ఆర్యవైశ్య కల్యాణ…

మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించిన మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు

సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను సమర్థవంతంగా అరికట్టవచ్చు : జిల్లా ఎస్పీ గారు మార్కాపురంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సోమవారం మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు పరిశీలించారు. తొలి…

శ్రీ చైతన్య స్కూల్ లో మిషన్ హరితోదయ కార్యక్రమం.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు స్థానిక కోటారెడ్డి నగర లోని శ్రీ చైతన్య స్కూల్ లో పర్యావరణ పరిరక్షణ లో భాగంగా మిషన్ హరితోదయ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమం లోప్రిన్సిపాల్ మెగోమి గారు మాట్లాడుతూ మారుతున్న వాతావరణం, గ్లోబల్ వార్మింగ్…

ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- మార్కాపురం జిల్లా, గిద్దలూరు పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారంగిద్దలూరునియోజకవర్గ ఎమ్మెల్యేముత్తుముల అశోక్ రెడ్డి గారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ” కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు, కార్యక్రమంలో…

ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా పోలీస్ మీకోసం కార్యక్రమం నిర్వహించిన మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపియస్.,గారు

పోలీస్”ప్రజా సమస్యల పరిష్కార వేదిక”( మీకోసం) కార్యక్రమంకు 47 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణతో పాటు ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సోమవారం మార్కాపురం జిల్లా పోలీసు కార్యాలయంలో “మీకోసం”…

రెడ్ క్రాస్ సాంస్కృతిక పోటీలు ప్రారంభం

తొలి శుభోదయం న్యూస్ కావలి:- విద్యార్థి స్థాయిలోనే రక్తదానం పట్ల అవగాహన పెంచేందుకు సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నట్లు కావలి రెడ్ క్రాస్ ఉపాధ్యక్షులు డాక్టర్ బెజవాడ రవికుమార్ పేర్కొన్నారు.సోమవారం శ్రీ వాసవి కన్యాకాపరమేశ్వరి కల్యాణమండపంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవాల సందర్బంగా జూనియర్…

ప్రజా ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కారించటమే లక్ష్యంగా మీ కోసం(PGRS) కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 85 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- జిల్లా ప్రజల నుంచి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులకు సత్వర పరిష్కారం అందించాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు,…

ఈ బస్సు నేను నడపలేను… నావళ్ళ కాదు…బస్సు దిగి వెళ్ళిన డ్రైవర్…

కిక్కిరిసిన ఆర్టిసి బస్సు… బస్సులో దాదాపు 100 మంది కి పైగా ప్రయాణికులు… తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురంజిల్లా పొదిలి ఆర్టిసి డిపొకు చెందిన బస్సు పొదిలి నుండి కొండేపికి వెళ్ళవలసి ఉండంగా స్దానిక పెద్ద బస్టాండ్ సెంటర్లో పెద్ద…

విద్యార్థుల భద్రతే లక్ష్యం… గుడ్ టచ్–బ్యాడ్ టచ్, బాల్య వివాహాల నివారణ, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, బాలల రక్షణపై జెడ్పీహెచ్‌ఎస్ (ZPHS) పాఠశాలలో అవగాహన కల్పించిన దొనకొండ పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:- దొనకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని దొనకొండ మండలం జెడ్పీహెచ్‌ఎస్ (ZPHS) పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు బాలల భద్రత, గుడ్…