Category: ఆంధ్రప్రదేశ్

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు: సీఐ మల్లికార్జున

తొలి శుభోదయం న్యూస్ కంభం పోలీస్ :- మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని కంభం సర్కిల్ సిఐ మల్లికార్జునవాహనదారులను హెచ్చరించారు కంభం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వాహనదారులకు ఆదివారం సీఐ మల్లికార్జున రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు.ద్విచక్ర…

వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే ఇంటూరి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలోని గుర్రంవారిపాలెంకు చెందిన దామా వెంకట నరసింహం, శ్రీలక్ష్మి కుమారుడు వెంకట నవీన్ కుమార్ – లక్ష్మీపూజ వివాహం ఇటీవల జరిగింది. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు వారి స్వగృహానికి వెళ్లి నూతన దంపతులను…

వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే ఇంటూరి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలోని కోవూరు రోడ్ 4th ఎంప్లాయిస్ కాలనీలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు కత్తి ఐజాక్, మేరీబాల కుమారుడు ప్రదీప్ కుమార్ – పాలరూతు వివాహం ఇటీవల జరిగింది. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు వారి స్వగృహానికి…

రెండవ రోజు కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ గార్లు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- అమరావతిలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరుగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో రెండవ రోజు పాల్గొన్న ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు, ఐఏఎస్., గారు, ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,గారు…

బాలల బంగారు భవిష్యత్ వైపు అనే కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- టంగుటూరు మండల డెవలప్మెంట్ కార్యాలయం నందు 09.05.2026 న బాలల బంగారు భవిష్యత్ వైపు అనే కార్యక్రమము జరిగినది . ఈ కార్యక్రములలో M.D.O, M.R.O గారు పాల్గొనినారు. M.D.O గారు మాట్లాడుతూ బంగారు బాల్యం…

కనిగిరి రిజర్వాయర్ నుండి ఈస్టర్న్ ఛానెల్‌కు సాగునీటిని విడుదల

తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం :- కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఉన్న కనిగిరి రిజర్వాయర్ నుండి ఈస్టర్న్ ఛానెల్‌కు సాగునీటిని విడుదల చేయడం జరిగింది. ఈ ఛానెల్ ద్వారా సుమారు 60 శాతం సాగుభూమికి, అలాగే రెండో పంటకు…

భక్తుల సౌకర్యం కోసం యోగానంద క్షేత్రం లో పూజ సామగ్రి శాల ప్రారంభం.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- భక్తుల సౌకర్యం కోసం శ్రీ యోగానంద లక్ష్మి నారసింహ,వరాహ లక్ష్మి నారసింహ స్వామి క్షేత్రం లో భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూజా సామగ్రి శాల ను సద్వినియోగం చేసుకోవాలని ఆలయ ధర్మకర్తల…

మువ్వా కొండయ్యకు నివాళులర్పించిన MLA ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు, హోమియో డాక్టర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన మువ్వా కొండయ్య అనారోగ్యంతో కన్నుమూశారు. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు… బడేవారిపాలెం గ్రామంలో, కొండయ్య భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను…

“మువ్వా” మరణం ప్రగతిశీల శక్తులకు తీరని లోటు.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రముఖ హోమియో వైద్య నిపుణులు, పేదల పక్షపాతి, దళిత బహుజన బాధిత ప్రజల పక్షాన నిలిచినవారు,కమ్యూనిస్టు భావజాలంతో చివరి వరకు జీవించిన డాక్టర్ మువ్వా కొండయ్య మరణం అత్యంత బాధాకరం.ఆయన మరణం ప్రగతిశీల శక్తులకు తీరని…

కిషోర్ వికాసం వేసవికాలం శిక్షణ కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:- కిషోర్ వికాసం వేసవికాలం శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఉలవపాడు ఎంపీడీవో గారి ఆఫీస్ నందు మండల లెవెల్ ఆఫీసర్స్ విలేజ్ లెవలు మరియు సచివాలయంలో ఎంఎస్కేలు ,ఏఎన్ఎంలు, వీఆర్వోస్ ,పంచాయతీ సెక్రెటరీ సమక్షంలో మీటింగ్ ఏర్పాటు…