ఎలక్ట్రిక్ బస్సుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏఐటీయూసీ నిరసన ఆర్టీసీ డిపోలో అధికారులకు వినతిపత్రం సమర్పణ
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం :- ఏపీ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, ఆర్టీసీ డిపోలకు చెందిన విలువైన స్థలాలను కారుచౌకగా లీజుకు ఇవ్వడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గురువారం…