నీటికుంటలోకిదిగినలుగురుచిన్నారులు_మృతి
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ప్రకాశం జిల్లా ఒంగోలు పరిధిలోని చెరువుకొమ్ముపాలెంలో గురువారం తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు దగ్గరలోని నీటి కుంట వద్దకు ఈతకు వెళ్లి నీటిలో ఊపిరాడక చిన్నారులు మృతి చెందారు.…