google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Category: ఆంధ్రప్రదేశ్

రాత్రి ప్రమాదాలకు చెక్: ‘Face Wash & Go’తో డ్రైవర్లకు చైతన్యం—ప్రకాశం & మార్కాపురం పోలీసుల వినూత్న భద్రతా చర్య

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:- హైవేలపై రాత్రివేళల్లో నిద్రమత్తు, అలసట కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు వినూత్నంగా ‘Face Wash & Go’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. జిల్లా…

కార్యకర్తలకు అండగా ఉంటా స్థానిక సంస్థల ఎన్నికలలో ఎన్ డి ఎ అభ్యర్థుల గెలుపునకు సిద్ధం కావాలి

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- ఉమ్మడి ప్రకాశం,నెల్లూరు జిల్లాలో కూటమి అభ్యర్థుల విజయం ప్రధాన ధ్యేయంగా జన సైనికులు పాటు పడాలిమాజీమంత్రి ఉమ్మడి ప్రకాశం నెల్లూరు జిల్లాల స్థానిక సంస్థల డిలీమిటేషన్ కమిటీ రాయలసీమ,ప్రకాశం, నెల్లూరు జిల్లాల స్థానిక సంస్థల…

వరాహ లక్ష్మీ నరసింహస్వామికి వెండి తిరుకావేరి కానుకగా సమర్పించిన అనుమాలశెట్టి శ్రీకాంత్

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధి గాంచిన పాత సింగరాయకొండ గ్రామంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి కందుకూరుకు చెందిన అనుమల శెట్టి శ్రీకాంత్, సుధారాణి దంపతులు రెండు లక్షల రూపాయలు విలువైన వెండి తిరుకావేరి…

ఉత్తమ ప్రతిభ విద్యార్థులను సన్మానించడం సంతోషం అప్పిశెట్టి ఉదయ్ శంకర్

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణము లో పట్టణ బీజేపీ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ్ శంకర్ ఆధ్వర్యం లో ప్రకాశము జిల్లా మాజీ జిల్లా ఉపాధ్యక్షులు భవనాషి వెంకట రామాంజనేయులు ద్వితీయ కుమార్తె ఇంటర్ ద్వితీయ ఇంటర్…

గిద్దలూరులో వీధి కుక్కల దాడి మేకతో పాటు ఐదు పిల్లలు మృతి.. బాధితురాలి ఆవేదన

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని రాచర్ల రోడ్డు ST కాలనీలో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడిలో రాగి.రవణమ్మకు చెందిన ఓ మేకతో పాటు దాని ఐదు పిల్లలు మృతి చెందాయి. ఈ…

ఎడ్ల పోటీల ద్వారా ఒంగోలు జాతి పశు సంపదను, రైతులను ప్రోత్సహించడం అభినందనీయం మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం / మద్దిపాడు:- రాజసానికి, పౌరుషానికి మారుపేరుగా నిలిచి భారతదేశ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిచెప్పిన ఒంగోలు జాతి గిత్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.…

కీలక పరిణామాల వేళ ఢిల్లీకి చంద్రబాబు..త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ

పోలవరం ప్రాజెక్టు పనులు, నిధుల విడుదలపై సంప్రదింపులు తొలి శుభోదయం న్యూస్ అమరావతి:- ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకుంటోంది. ఇక పాలన.. ప్రభుత్వ పరంగా మార్పులకు కూటమి ముఖ్య నేతలు…

ఏపీకి అల్పపీడనం ముప్పు.. రేపు పిడుగులతో కూడిన వర్షాలు.. APSDMA వార్నింగ్

తొలి శుభోదయం న్యూస్ అమరావతి:- ఏపీకి అల్పపీడనం ముప్పు పొంచి ఉందని ఆ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. బిహార్ నుంచి ఒడిశా,ఛత్తీస్‌గఢ్‌ల మీదుగా కోస్తాంధ్ర తీరప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతుందని ఏపీఎస్‌డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.శ్రీలంక ప్రాంతాల్లో…

పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇళ్లకు ప్రధాని మోదీ.. కొత్త వ్యూహమా!

తొలి శుభోదయం న్యూస్ :- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ.. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్‌లోని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు.సైనస్ సమస్య కారణంగా పవన్ కళ్యాణ్ ఇటీవల…

ఫైనల్ మ్యాచ్లో ఎస్.కె సి సి టీం విజయం.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరిగిన గోపి మెమోరియల్ రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలలో భాగంగా ఆదివారం ఎస్ కే సి సి మరియు అన్వర్ లెవన్స్ టీముల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగగా ఎస్.కె.…