Category: ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల భద్రతకు మార్కాపురం పోలీసుల ప్రత్యేక భద్రత. చర్యలు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ పట్టణ పోలీసులు పాఠశాలల వద్ద ప్రత్యేక నిఘా చేపట్టారు.సోమవారం పట్టణ ఎస్.ఐ విశ్వనాథ రెడ్డి *జెడ్పీ బాలికల పాఠశాల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పాఠశాల ప్రారంభం, ముగింపు…

నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు గారిని కలిసిన నేత్రపురి శ్రీరామసేవకులు

తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:- ప్రకాశం జిల్లా గుడ్లూరు సర్కిల్ ప్రాంతంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ D. రమేష్ బాబు గారిని గుడ్లూరు కు చెందిన నేత్రపురి శ్రీరామ సేవక్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి,తమను తాము పరిచయం చేసుకొని…

ప్రభుత్వ గురుకుల బాలికల పాఠశాలలో అవినీతి నిరోధక అవగాహన సదస్సు

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- గిద్దలూరు, మార్కాపురం జిల్లా గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో “అవినీతిపై విద్యార్థినులకు అవగాహన సదస్సు” మార్కాపురం జిల్లా, గిద్దలూరు పట్టణ శివారులోని…

ప్రజల్లో చట్టాలపై అవగాహన – మహిళల సాధికారత, సైబర్ భద్రత, రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలనపై విస్తృత చైతన్య కార్యక్రమాలు నిర్వహించిన ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:- ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు, జిల్లా ఎస్పీల ఆదేశాల మేరకు గ్రామాలు, విద్యాసంస్థలు మరియు ప్రజలు అధికంగా గుమికూడే ప్రాంతాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో…

రాజ్యసభలో బీద మస్తాన్ రావు యాదవ్ అడిగిన ప్రశ్నకు జల్ జీవన్ మిషన్ 2.0 ద్వారా దేశంలోని ప్రతి గ్రామీణ కుటుంబానికి 2028 నాటికి కుళాయి నీరు – కేంద్రం వెల్లడి

తొలి శుభోదయం న్యూస్ కావలి:- రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సమాధానమిస్తూ, జల్ జీవన్ మిషన్ (JJM) 2.0ను డిసెంబర్ 2028 వరకు పొడిగించినట్లు ప్రకటించారు.ఈ పథకం ద్వారా దేశంలోని…

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలి: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు,ఐపీఎస్., గారు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకు 90 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ఫిర్యాదిదారుల సమస్యల పరిష్కారానికి సోమవారం ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు నిర్వహించిన ‘ప్రజా…

అంబేద్కర్ నగర్ సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళిన అశోక్ బాబు

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ స్పెషల్ గ్రీవెన్స్ కార్యక్రమంలో టంగుటూరు అంబేద్కర్ నగర్‌లో నెలకొన్న మౌలిక సమస్యలను రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్ బాబు జిల్లా కలెక్టర్ దృష్టికి…

ప్రజల సమస్యల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ‘మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 60 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :- ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కారించుటయే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్థన్‌ రాజు ఐపియస్.,గారి ఆదేశాల మేరకు…

గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వమే నేరుగా వేతనాలు ఇవ్వాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఈనెల 30న కలెక్టరేట్ వద్ద ధర్నా

తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:- గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లించాలని, కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, 4వేలు మెడికల్ అలవెన్స్ చెల్లించాలని,పి.ఎఫ్, ఈ. ఎస్.ఐ,పెన్షన్ వంటి చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని, పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని…

‘స్కై ఐ ప్రకాశం’ ప్రాజెక్ట్‌తో అసాంఘిక కార్యకలాపాలపై డేగ కన్ను… బహిరంగ మద్యపానం, జూదం నిర్మూలనకు డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించిన ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:- జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ‘స్కై ఐ ప్రకాశం’ (Sky Eye Prakasam) ప్రాజెక్ట్లో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా బహిరంగంగా మద్యం…