జూలై 11న జాతీయ లోక్ అదాలత్
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- జూలై 11 వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్ గురించి పోలీస్ అధికారులతో గిద్దలూరు మొదటి అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కె. భరత్ చంద్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. గిద్దలూరు కోర్టుల పరిధిలోని ఆరు…