కీలక పరిణామాల వేళ ఢిల్లీకి చంద్రబాబు..త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ
పోలవరం ప్రాజెక్టు పనులు, నిధుల విడుదలపై సంప్రదింపులు తొలి శుభోదయం న్యూస్ అమరావతి:- ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకుంటోంది. ఇక పాలన.. ప్రభుత్వ పరంగా మార్పులకు కూటమి ముఖ్య నేతలు…