కందుకూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం 11వ వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం 11వ వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులు…