google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Category: ఆంధ్రప్రదేశ్

ఆదిమూలపు సురేష్ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిక.

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- సింగరాయకొండ డా. ఆదిమూలపు సురేష్ గారి క్యాంపు కార్యాలయంలో వైయస్ఆర్సీపీ టంగుటూరు మండల అధ్యక్షులు శ్రీ చింతపల్లి హరిబాబు గారి నాయకత్వంలో మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్సిపి రాష్ట్ర PAC సభ్యులు, కొండేపి…

బంగారు వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి.. భద్రతా చర్యలు తప్పనిసరి అని ప్రకాశం జిల్లా పోలీసుల సూచనలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఆస్తి నేరాల నివారణకు బంగారు వ్యాపారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం జిల్లా పోలీసులు సూచించారు. ఈ మేరకు పట్టణంలోని బంగారు వ్యాపారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి భద్రతా…

బస్సు ప్రమాద బాధితులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఈ ఏడాది మార్చి 26వ తేదీన మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద జరిగిన బస్సుప్రమాదంలో, వలేటివారిపాలెం మండలం అంకభూపాలపురం గ్రామానికి చెందిన ఒక మహిళ చనిపోగా, ఇద్దరు గాయపడ్డారు.ఆ ఘటనపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు…

తాగునీటికి సంబంధించిన నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యాన్ని ఎంత మాత్రమూ సహించబోనని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు స్పష్టం చేశారు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- తాగునీటికి సంబంధించిన నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యాన్ని ఎంత మాత్రమూ సహించబోనని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు స్పష్టం చేశారు. నిబంధనల మేరకు పనిచేయకపోతే కాంట్రాక్టర్లతోపాటు అధికారులపైనా కఠిన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు.కొండపి నియోజకవర్గం లో…

అద్దంకి నియోజకవర్గ స్థాయిలో ఈనెల 15వ తేదీన ‘మీకోసం’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- అద్దంకి నియోజకవర్గ స్థాయిలో ఈనెల 15వ తేదీన ‘మీకోసం’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టిందని తెలిపారు. సంతమాగులూరు మండల కేంద్రంగా జరిగే ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలు తమ సమస్యలను…

తల్లిని హింసిస్తున్న కొడుకు అరెస్ట్

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- కందుకూరులో నరసమ్మ అనే 85 సంవత్సరాల వృద్ధురాలిని, ఆమె కుమారుడు ప్రసాద్ హింసిస్తున్న వీడియో మన కందుకూరు వార్తలు లో ప్రసారం కావడంతో పోలీసులు ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు.పట్టణ పోలీసులు ప్రసాద్ ను అదుపులోకి…

మహానాడు దిగ్విజయం చేసేందుకు పార్టీలోని నాయకులు, కార్యకర్తలు సమిష్టి కృషి చెయ్యాలి

తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం :- నెల్లూరు జిల్లా, కోవూరు నియోజకవర్గం కిసాన్ సెజ్ వేదికగా ఈనెల 27,28,29 తేదీలలో జరగనున్న మహానాడు సంబంధించి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి అధ్యక్షతన నిర్వహించినసన్నాహకా సమావేశంలో పాల్గొన్నాను.…

ఒంగోలులో ‘అమర్ హాస్పిటల్స్ ను ప్రారంభించినఎమ్మెల్యేలు దామచర్ల, ముత్తుముల

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని సౌత్ బైపాస్ జంక్షన్, ప్రగతి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన “అమర్ హాస్పిటల్స్” ప్రారంభోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు…

తెలుగుదేశం మహానాడు” సన్నాహక సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఈ నెల 27, 28, 29 తేదీల్లో నెల్లూరు సమీపంలోని ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంగణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న “తెలుగుదేశం మహానాడు” సన్నాహక సమావేశంలో బుధవారం పాల్గొనడం జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ…

నెల్లూరులో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు నిర్వహణ కమిటీ సమావేశంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ..

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంగణంలో జరుగుతున్న మహానాడు సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా నిర్వహణ కమిటీ కీలక సమావేశం బుధవారం నిర్వహించారు.ఈ సమావేశంలో గౌరవ మంత్రివర్యులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ…