అధికరేట్లు వసూలు చేస్తే చర్యలు తప్పవు మాలకొండపై పాటదారులకు ఎమ్మెల్యే ఇంటూరి హెచ్చరిక
మాల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామికి ప్రత్యేక పూజలు తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రముఖ పుణ్యక్షేత్రం, మాలకొండపై వెలసిన శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామిని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శనివారం దర్శించుకున్నారు. అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా, స్వామి…