అద్దంకి నియోజకవర్గ స్థాయిలో ఈనెల 15వ తేదీన ‘మీకోసం’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- అద్దంకి నియోజకవర్గ స్థాయిలో ఈనెల 15వ తేదీన ‘మీకోసం’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టిందని తెలిపారు. సంతమాగులూరు మండల కేంద్రంగా జరిగే ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలు తమ సమస్యలను…