బాల్య వివాహలు చట్టరీత్యా నేరంమండల న్యాయ సేవ అధికార సంఘం చైర్మన్ సీనియర్ సివిల్ జడ్జి కె.కె.వి.బుల్లికృష్ణ .
బాల్య వివాహాలపై మండల న్యాయ సేవాధికారి సంఘం ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు. తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణం నందు మండల న్యాయ సేవా అధికార సంఘం వారి ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన…
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై ఉక్కుపాదం… జిల్లావ్యాప్తంగా ముమ్మరంగా ఈ-చలాన్ తనిఖీలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేయడం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను అరికట్టడం, ప్రమాదాలను తగ్గించడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లావ్యాప్తంగా ముమ్మరంగా ఈ-చలాన్ (E-Challan) ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తూ…
రీవాల్యూషన్ లో సైతం అత్యుత్తమ ఫలితాలు
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- రీవాల్యూషన్ రిజల్ట్ లో అత్యుత్తమ మార్కులను సాధించి సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న శ్రీ వివేకానంద జూనియర్ కళాశాల పొదిలి విద్యార్థినీలు శనివారం ప్రకటించిన రీవాల్యూషన్ ఫలితాలలో గతంలో 462 మార్కులు సాధించిన షేక్ అఫియా…
ప్రజల భద్రతే ధ్యేయం… జిల్లా వ్యాప్తంగా లాడ్జిలు, డార్మిటరీస్పై ప్రకాశం జిల్లా పోలీసుల ఆకస్మిక తనిఖీలు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల నివారణ లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా…
అధికరేట్లు వసూలు చేస్తే చర్యలు తప్పవు మాలకొండపై పాటదారులకు ఎమ్మెల్యే ఇంటూరి హెచ్చరిక
మాల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామికి ప్రత్యేక పూజలు తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రముఖ పుణ్యక్షేత్రం, మాలకొండపై వెలసిన శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామిని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శనివారం దర్శించుకున్నారు. అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా, స్వామి…
13వ జాతీయస్థాయి నాటక పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం
తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శనాపురి నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 13వ జాతీయస్థాయి నాటక పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న దర్శి టిడిపి ఇంచార్జ్ Dr. గొట్టిపాటి లక్ష్మీ గారు.దర్శి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి…
విశ్వనాధపురం గ్రామ టిడిపి నాయకుడు ఉన్నం వీరాస్వామి సోదరుడు వెంకటస్వామి శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందారు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- లింగసముద్రం మండలం విశ్వనాధపురం గ్రామ టిడిపి నాయకుడు ఉన్నం వీరాస్వామి సోదరుడు వెంకటస్వామి శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందారు.కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు విశ్వనాధపురం గ్రామంలో వెంకటస్వామి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను…
జీవ వైవిధ్య సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత పక్షుల కోసం చలివేంద్రాలు ఏర్పాటు
తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య మండలి సౌజన్యంతో గుడ్ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని దేవాంగ నగర్లో జీవ వైవిధ్య సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ…
ప్రతి ఇంటికీ సంక్షేమం – ప్రతి ప్రాంతానికి అభివృద్ధి అందిస్తున్న కూటమి ప్రభుత్వం
తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి పట్టణంలోని 10వ వార్డు ఎల్పి రోడ్లో రూ.21 లక్షలతో నిర్మిస్తున్న నూతన డ్రైన్స్కు దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు డా కడియాల లలిత్ సాగర్ గారు భూమిపూజ నిర్వహించారు.…
ఎన్టీఆర్ పల్లెవనం పార్కు అభివృద్ధే నా లక్ష్యం – డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
తొలి శుభోదయం న్యూస్ దర్శి :- దర్శి ఎన్టీఆర్ పల్లెవనం పార్కును సందర్శించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు వాకర్స్తో కలిసి వాకింగ్ చేశారు. పార్కులో వాకర్స్కు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, మహిళలు రాత్రి వేళల్లో సురక్షితంగా వాకింగ్ చేసేలా ఎలక్ట్రికల్…