శ్రీ గాయత్రి గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో వైభవంగా తెలుగు దినోత్సవ వేడుకలు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- శ్రీ గాయత్రి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో తెలుగు దినోత్సవ వేడుకలను శనివారం రెండు క్యాంపస్లలో వైభవంగా నిర్వహించారు. కందుకూరులోని గాయత్రి భవన్–3 (శ్రీ గాయత్రి ఒలింపియాడ్ స్కూల్) మరియు గాయత్రి భవన్–5 (శ్రీ గాయత్రి…