google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Category: ఆంధ్రప్రదేశ్

ప్రజల్లో చట్టాలపై అవగాహన – సైబర్ నేరాలు, మహిళలు & చిన్నారుల భద్రత, రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నివారణపై విస్తృత చైతన్య కార్యక్రమాలు నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా పోలీసులు పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు మరియు వివిధ ప్రజా ప్రదేశాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో సైబర్ నేరాల నివారణ, OTP…

బహిరంగ మద్యపానానికి అడ్డుకట్ట… ప్రజా ప్రదేశాలను పరిశుభ్రంగా, సురక్షితంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా పోలీసులు బహిరంగ మద్యపానం జరుగుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా బహిరంగ మద్యపానానికి ఉపయోగిస్తున్న ప్రదేశాలను గుర్తించి, అక్కడ పేరుకుపోయిన…

గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన రహదారుల నిర్మాణం ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం మా ప్రభుత్వ లక్ష్యం

తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం:- కొడవలూరు మండలం, నాయుడుపాలెం పంచాయతీలో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన బీటీ (BT) రోడ్డు, రూ.21 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ (CC) రోడ్లను ప్రారంభించాను.గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన రహదారుల నిర్మాణం ద్వారా ప్రజలకు…

ఎమ్మెల్యే ఇంటూరిని కలిసిన ఆర్యవైశ్య నేతలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలోని వాసవీనగర్ కాలనీ కమిటీ ఎన్నికలు ఇటీవల జరిగాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొత్తూరు వెంకట సుధాకర్…. వాసవి నగర్ కమిటీ ప్రెసిడెంటుగా ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ సందర్భంగా సుధాకర్ సహా…

ఎమ్మెల్యే ఇంటూరిని సత్కరించిన ముస్లిం నేతలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణం చుట్టుగుంట రోడ్డులోని షాదీఖానాకు నూతన కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ పదవీకాలం 3 సంవత్సరాలు ఉంటుంది. కమిటీ ప్రెసిడెంట్ గా షేక్ సలాం (పట్టణ టిడిపి…

“పొగాకు రైతు దీక్ష” లో ఉమ్మడి ప్రకాశం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్న మాదాసి వెంకయ్య.

తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- మార్కాపురం జిల్లా, కనిగిరిలో RDO ఆఫీసు వద్ద… పోగాకు రైతులకు మద్దతుగా “పోగాకు రైతు దీక్ష” కార్యక్రమంలో ప్రకాశం జిల్లా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ,…

కందుకూరు బి.ఆర్. ఆక్స్‌ఫర్డ్ ఒలింపియాడ్ స్కూల్ విద్యార్థులకు ప్రతిష్టాత్మక “షైనింగ్ స్టార్స్- 2026” అవార్డులు…

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన “షైనింగ్ స్టార్స్- 2026” అవార్డులలో కందుకూరు పట్టణానికి చెందిన బి.ఆర్. ఆక్స్‌ఫర్డ్ ఒలింపియాడ్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ అవార్డులకు పాఠశాల నుంచి నలుగురు విద్యార్థులు ఎంపికై…

“పొగాకు రైతు దీక్ష” శిబిరంలో మాజీమంత్రి డా॥ ఆదిమూలపు సురేష్

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- కనిగిరి R.D.O కార్యాలయం వద్ద జరుగుతున్న పొగాకు రైతులకు సంఘీభావంగా ఏర్పాటు చేసిన పొగాకు రైతు దీక్ష@ శిబిరానికి హాజరైన ప్రకాశం జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రకాశం జిల్లా…

మహిళల భద్రతకు ‘శక్తి’ కవచం… శక్తి టీమ్స్ అవగాహన, శక్తి యాప్ ఇన్‌స్టాలేషన్ & నమోదు కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు:- ప్రకాశం , మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడానికి శక్తి…

కామ్రేడ్ వేజండ్ల హనుమంతరావు కి జోహార్లు

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- టంగుటూరు మండలం పొందూరు గ్రామానికి చెందిన కామ్రేడ్ వేజండ్ల హనుమంతరావు సంతాపసభ ఈ రోజు జరిగింది. ఈ సభకి సీపీఎం మండల కన్వీనర్ వి. మోజెస్ అధ్యక్షత వహించారు.ఈ సందర్బంగా సీపీఎం, సిపిఐఎంల్ పార్టీ జిల్లా,…

You missed