ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కాన్వాయ్ ట్రైల్ రన్ నిర్వహించిన మార్కాపురం జిల్లా ఎస్పీ
పటిష్ట బందోబస్తు నిర్వహణపై పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- ఈ నెల 31వ తేదీన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దోర్నాల మండలం, గంటావానిపాలెం వద్ద వెలిగొండ…