టొబాకో బోర్డు నందు నిరసన కార్యక్రమం
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- పొగాక రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని సోమవారం అన్ని తుపాకు బోర్డు వద్ద నిరసన కార్యక్రమానికి కిసాన్ మోర్చా నాయకత్వం జరిగింది అందులో భాగంగా సోమవారం టంగుటూరు టొబాకో బోర్డు నందు నిరసన కార్యక్రమం జరిగింది…