google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Category: ఆంధ్రప్రదేశ్

టొబాకో బోర్డు నందు నిరసన కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- పొగాక రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని సోమవారం అన్ని తుపాకు బోర్డు వద్ద నిరసన కార్యక్రమానికి కిసాన్ మోర్చా నాయకత్వం జరిగింది అందులో భాగంగా సోమవారం టంగుటూరు టొబాకో బోర్డు నందు నిరసన కార్యక్రమం జరిగింది…

పెండింగ్ కేసుల త్వరిత పరిష్కారమే లక్ష్యం… వై.పాలెం సర్కిల్ క్రైమ్ రివ్యూ సమావేశం నిర్వహించిన వై.పాలెం సీఐ గారు.

తొలి శుభోదయం ప్రకాశం పోలీస్ :- పెండింగ్‌లో ఉన్న కేసుల త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి, సత్వర పరిష్కారం సాధించడమే లక్ష్యంగా వై.పాలెం సీఐ గారి ఆధ్వర్యంలో సర్కిల్ క్రైమ్ రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సర్కిల్ పరిధిలోని ఎస్సైలు,…

“నేటి ప్రోత్సాహం రేపటి భవిష్యత్తుకి పునాది.”

తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం :- రాష్ట్ర అఖిల గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం వారు ప్రతిభ విద్యార్దులను పోత్సహించడం అభినందనీయం… వారి ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరులోని మిని బైపాస్ రోడ్డు లోని కళ్యాణ మండపంలో నిర్వహించిన స్వర్గీయ శ్రీ…

.“స్త్రీ శక్తి మహానాడు” థీమ్‌తో నిర్వహిస్తున్నఓ

తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం:- ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న హైబ్రిడ్ మహానాడు విజయవంతానికి కోవూరు నియోజకవర్గంలో చేపట్టిన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించాను. రాష్ట్రవ్యాప్తంగా 1875 క్లస్టర్ కేంద్రాల్లో మహానాడు నిర్వహించనున్న నేపథ్యంలో, కోవూరు నియోజకవర్గ పరిధిలో…

మహానాడు” కార్యక్రమాన్ని మన కందుకూరు నియోజకవర్గంలో పండుగలా జరుపుకుందాం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- రాష్ట్ర భవిష్యత్తు కోసం, పార్టీ బలోపేతం కోసం మన గౌరవ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన యువనేత నారా లోకేశ్ గారు పిలుపునిచ్చిన “మహానాడు” కార్యక్రమాన్ని మన కందుకూరు నియోజకవర్గంలో పండుగలా…

ఆలకూరపాడులో టెన్త్ క్లాస్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- టంగుటూరు మండలం పాలకూరపాడు గ్రామంలో 1989 టెన్త్ క్లాస్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన జరిగినది ఈ కార్యక్రమంలో ఆలకూరపాడు హైస్కూల్లో చదివిన అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమంలో పాల్గొని వీరికి చదువు చెప్పిన గురువులను…

భీమవరంలో విషాదం కరెంటు స్తంభాన్ని ఢీకొని వ్యక్తి మృతి

తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు :- భీమవరం లో ఓళ్లపాలెం ఎస్టీ కాలనీకి చెందిన ఓ వ్యక్తి మద్యం మత్తులో భీమవరం చెరువు ఎదురుగా ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొని మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదం నింపింది.వివరాల్లోకి వెళితే, ఓళ్లపాలెం…

ఉదయగిరి బృందావనం కల్యాణ మండపం వారి ఆధ్వర్యంలో జరిగిన ఉచిత మెడికల్ క్యాంప్ కు భారీ స్పందన.

తొలి శుభోదయం న్యూస్ కంభం :- మార్కాపురం జిల్లా కంభం మండలం ఉదయగిరి బృందావనం కల్యాణ మండపం ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన కంటి గుండె ఆర్థోపెడిక్ మరియు స్త్రీల వ్యాధుల ఉచిత మెడికల్ క్యాంపుకు భారీ స్పందన వచ్చింది. స్థానిక అడ్వకేట్…

పొగాకు రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలి.

25-05-2026 సోమవారం ఉదయం 08:30 కు మాజీ శాసనసభ్యులు కందుకూరు నియోజకవర్గం వైయస్ఆర్ సీపీ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ వేలంకేంద్రం సందర్శన తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు నియోజకవర్గంలోని పొగాకు వేసిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు…

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలంలోని ఊళ్ల పాలెం గ్రామంలో 1988-1997 సంవత్సరాలలో స్రవంతి ట్యుటోరియల్స్ లో అభ్యసించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఆదివారం స్థానిక కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తమ గురువులను పూలు…