బీసీల కుల గణనను డేడికేటెడ్ కమిషన్ సక్రమంగా నిర్వహించాలి: జాడి శ్వేత
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా బీసీ కులాల జన గణన ను శాస్త్రీయంగా ఎట్టి అవకతవకలకు తావు లేకుండా సక్రమంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు…