ఆత్మీయుల పలకరింపు మనో ధైర్యాన్ని ఇస్తుంది.బాధలో ఉన్న వారికి ఓదార్పు బలాన్నిస్తుంది.
హెచ్ ఎస్ సి స్వచంద సంస్థ అధినేత తాటి పర్తి సుధాకర్ పిలుపు. తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- కుటుంబ సభ్యుల ను కోల్పోయిన వారికి ఆత్మీయులు ఇచ్చే ఓదార్పు ఊరట తో పాటు మనో ధైర్యాన్ని ఇస్తుందని ప్రముఖ స్వచంద…