గ్రామస్థులతో అవగాహన సమావేశం నిర్వహించిన ఎస్సై శివకృష్ణారెడ్డి.
తొలి శుభోదయం న్యూస్ కంభం:- మార్కాపురం జిల్లా కంభం మండలంలోని హజరత్ గూడెం గ్రామంలో కంభం మండలం ఎస్సై శివకృష్ణారెడ్డి ఈరోజు ఆదివారం గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్సై శివకృష్ణారెడ్డి మాట్లాడుతూ మహిళలపై జరిగే నేరాలు, సైబర్ మోసాలు తదితర…