అంబేద్కర్ గురుకులం విద్యార్థిని పరామర్శించిన మంత్రి డిఎస్ బీవీ స్వామి
తొలి శుభోదయం న్యూస్ కొండపి:- పాము కాటుకు గురై కొండపి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అంబేద్కర్ గురుకులం విద్యార్థిని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పరామర్శించారు. కొండపి డా.బి.ఆర్ అంబేద్కర్…