Month: May 2026

నేరాల నియంత్రణకు ప్రకాశం పోలీసుల కట్టుదిట్టమైన వాహన తనిఖీలు – జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో వెహికల్ చెకింగ్ డ్రైవ్

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ మరియు నేరాల నియంత్రణ లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు…

సింగరాయకొండ సివిల్ జడ్జి కోర్టు ప్రధమ వార్షికోత్సవంలో పాల్గొన్న కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ కె. మన్మధరావు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ప్రధమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. మన్మధరావు హాజరయ్యారు.సభలో…

TDP కార్యాలయం భూమిపూజలో పాల్గొన్న MLA ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- తెలుగుదేశం పార్టీ, ఒంగోలు పార్లమెంట్ కార్యాలయానికి నూతనభవనాన్ని…. ఒంగోలు ఓల్డ్ బైపాస్ పక్కన భాగ్యనగర్ లో నిర్మించబోతున్నారు. దానికి సంబంధించిన భూమిపూజ కార్యక్రమం బుధవారం ఉదయం జరిగింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రివర్యులు శ్రీ…

మహానాడు కార్యక్రమానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం కార్యక్రమంలో పాల్గొన్న కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే

తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం:- నెల్లూరు జిల్లా, కోవూరు నియోజకవర్గంలో మే 27,28,29 తేదీల్లో జరగనున్న మహానాడు కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.ఈ నేపథ్యంలో ఈరోజు భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సంవత్సరం మహానాడు ను…

ఇంగ్లీష్ పై పట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఏ. డి. ఏ రాజశ్రీ –

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- ఇంగ్లీష్ పై పట్టు సాధించడం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని గిద్దలూరు ఏ. డి. ఏ రాజశ్రీ అన్నారు. గిద్దలూరు లోని గ్రీన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ నిర్వాహకులు బిజ్జం సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బిజ్జం చంద్రశేఖర్…

ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయ నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- ఒంగోలు భాగ్యనగర్ 4వ లైన్, 11వ అడ్డరోడ్డులో నిర్వహించిన ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయ నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు శ్రీ ముక్కు ఉగ్ర నరసింహా…

విద్యకు పేదరికం అడ్డుకారాదు అనేది రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం – తాలీం -ఏ- హునర్ పోస్టర్ ఆవిష్కరణ

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో పేద ముస్లిం విద్యార్థినీ విద్యార్థులకు ఇంటర్మీడియట్ కార్పొరేట్ ఉచిత విద్యను అందించడమే ధ్యేయంగా వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్…

వేసవిలో పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

ఎండ తీవ్రతను రక్షణ పొందేందుకు ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ వెల్ఫేర్ కిట్లను అందజేసిన జిల్లా ఎస్పీ తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- సిబ్బంది సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా వేసవి తాపం నుండి ట్రాఫిక్ సిబ్బంది రక్షణ పొందేందుకు వారికి జిల్లా…

పేదలకు రేషన్ పంపిణీ చేసిన ఐ.ఎఫ్.సి ఫౌండేషన్

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరులో కుల, మతలకతీతంగా గత 6 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఐ.ఎఫ్.సి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతల సహాయంతోనిరుపేదలు అయిన వితంతవులకు ఇంటికి సరిపడ నిత్యావసర సరుకులు ఈ రోజు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి…

గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- యువత భవిష్యత్తును చిన్నాభిన్నం చేస్తున్న గంజాయి మహమ్మారిపై ప్రకాశం జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గంజాయి…