google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Month: June 2026

పేద మహిళకు చేయూత..

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు :- గిద్దలూరు మండలంలోని కొంగలవీడు గ్రామంలో నిరుపేద మహిళకు యువ ప్రగతి పథం సభ్యులు సహకారంతో వాడుకకు ఉపయోగించే సబ్బులుపండ్లు మజ్జిగ పాకెట్స్ బ్రెడ్స్ బిస్కెట్స్ వాడుకకు ఉపయోగించే వాటర్ క్యాన్ తది తర వస్తువులు…

అత్యంత పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించి 16,347 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశాం

ప్రజల్లో కూటమి ప్రభుత్వానికి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక వైసీపీ అసత్య ఆరోపణలు మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ప్రజల్లో ఉనికి కోసమే డీఎస్సీపై గొడ్డలి పార్టీ నీచ రాజకీయాలు చేస్తోందని రాష్ట్ర సాంఘిక…

అవయవ దానం – మరణానంతరం కూడా అనేక మందికి జీవం పోసే మహోన్నత సేవ. జిల్లా కలెక్టర్ పి రాజబాబు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- అవయవ దానం ఎంతో గొప్ప కార్యమని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు పేర్కొన్నారు. ఒంగోలు నగర శివారులోని ముక్తినూతలపాడు ప్రాంతానికి చెందిన కొమ్మూరి లక్ష్మయ్య (52) గారు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ…

జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో స్మార్ట్ జెన్ కళాశాల ప్రభంజనం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- జూన్ 1, 2026 న విడుదలైన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలలో ప్రకాశం జిల్లా సింగరాయకొండ లోని స్మార్ట్ జెన్ కళాశాల విద్యార్థి AIR* 73 వ ర్యాంక్ సాధించి సంచలనం సృష్టించినారు. మండలంలోని…

జూదంపై పామూరు పోలీసుల దాడి… విరాట్ నగర్ జంక్షన్ సమీపంలో 5 మంది పట్టివేత, రూ.21,350 నగదు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- అక్రమ జూదం మరియు అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా మార్కాపురం జిల్లా పామూరు పోలీసులు విరాట్ నగర్ జంక్షన్ సమీపంలో జూదంపై ప్రత్యేక దాడి నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు చేపట్టిన ఈ దాడిలో…

పేద పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు అవ్వాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పం

అంబేద్కర్ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సంక్షేమం అందిస్తున్నాం మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు: – పేదల పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు అవ్వాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం లేకుండా త్వరితగతిన పరిష్కరించాలనే లక్ష్యంగా మీ కోసం(PGRS) కార్యక్రమం నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 27 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- జిల్లా ప్రజల నుంచి అందుతున్న వివిధ రకాల ఫిర్యాదులను సమర్థవంతంగా పరిష్కరించి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలనే లక్ష్యంతో, మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ…

మలేరియా వ్యతిరేక మాసోత్సవం సందర్భంగా జరిగిన ర్యాలీ

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు(పట్టణం): – మలేరియా వ్యాధిలేని సమాజం కోసం అందరం పునరంకితం కావాలని కందుకూరు పట్టణంలోని తూర్పు వడ్డెపాలెం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాII బ్యూలా గ్రేస్ అన్నారు. సోమవారం మలేరియా వ్యతిరేక మాసోత్సవం సందర్భంగా…

ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 78 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడంతో పాటు, వారి సమస్యలను సత్వరంగా పరిష్కరించాలనే లక్ష్యంతో జిల్లా పోలీసు కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార…

బాపట్ల మునిసిపల్ కమిషనర్‌ గా ఎం. చంద్ర మోహన్ బాధ్యతల స్వీకరణ

తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:- బాపట్ల మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా శ్రీ ఎం. చంద్ర మోహన్ గారు నేడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపల్ అధికారులతో సమావేశమై పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం మరియు మున్సిపల్ సేవల…

You missed