కొత్తపట్నంలో ఉచిత పశు వైద్య శిబిరం ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్ దివి శివరాం
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఒంగోలులోని ఆచార్య రంగ భవన్ ఆధ్వర్యంలో శనివారం ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం వద్ద ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందుకూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ దివి శివరాం హాజరై…