పంగులూరు మండలం టి. కొప్పరపాడు గ్రామంలో జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు గారు పల్లె నిద్ర కార్యక్రమం
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ప్రజల సమస్యలను నేరుగా చూసి పరిష్కరించాలనే చిత్తశుద్ధితో పంగులూరు మండలం టి. కొప్పరపాడు గ్రామంలో జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు గారు పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు.ప్రధాన ముఖ్యాంశాలు:పారిశుధ్యం & డ్రైనేజీ: అంగన్వాడీ కేంద్రం వద్ద డ్రైనేజీ…