అడిషనల్ డిస్టిక్ మున్సిప్ మెజిస్ట్రేట్ ఎన్. నిఖిల్ రెడ్డిగారికి ఘనమైన వీడ్కోలు.
న్యాయమూర్తులుగా ఏ ప్రాంతములోనైనా సమర్థవంతంగా పనిచేయాలి. కందుకూరు సీనియర్ సివిల్ జడ్జ్ కే. కే.వి బుల్లికృష్ణ . కందుకూరు బార్ అసోసియేషన్ లో వివాదారహితంగా పనిచేసిన మెజిస్ట్రేట్ గారికి అభినందనలు. తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు…
గుడ్లురు లో కీ. శే.యశ్వంత్ సాయి తేజ 29వ జయంతిని పురస్కరించుకొని స్వీట్స్ చల్లని మజ్జిగ పంపిణీ
తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:- ప్రకాశం జిల్లా గుడ్లూరు మండల కేంద్రంలో బస్టాండ్ సెంటర్లో నేత్రపురి శ్రీరామసేవక్ మరియు యశ్వంత్ సాయి తేజ మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో వేసవికాలం ఆరంభం నుండి వేసవికాలం ముగిసే వరకు ఉచిత మంచినీటి చలివేంద్రాన్ని…
సింగరాయకొండ ఎస్సై గా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సుధీర్ కుమార్.
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- గత నెల రోజులుగా ఖాళీగా ఉన్న సింగరాయకొండ పోలీస్ స్టేషన్ కి జిల్లా పోలీస్ అధికారులు ఎస్సై ని నియమించారు. జిల్లా పోలీస్ అధికారుల ఆదేశాలతో ఎస్సై గా నియమితులైన లేళ్ల సుధీర్ కుమార్ గురువారం…
ట్రాన్స్ జెండర్స్ రక్షణ కోసం సిఐడి కేంద్ర కార్యాలయంలో స్వాభి మాన్ పేరుతో ప్రత్యేక ప్రొటెక్షన్ సెల్, హెల్ప్ లైన్ (1091) ఏర్పాటు చేసాం
తొలి శుభోదయం న్యూస్ అమరావతి:- ట్రాన్స్జెండర్స్ సమాజంలో ఆత్మగౌరవంతో జీవించాలన్నదే కూటమి ప్రభుత్వ ఆశయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, దివ్యాంగులు, విభిన్న ప్రతిభా వంతుల మరియు వయోవృద్ధుల సంక్షేమం, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ మంత్రి డా. డోలా శ్రీ…
బంగారు దుకాణదారులకు సీఐ సూచనలు
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం: బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని సింగరాయకొండ సీఐ శ్రీహరి సూచించారు. బంగారు దుకాణదారులతో గురువారం సీఐ తమ కార్యాలయంలో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. దుకాణాలు సీసీ…
అన్నా క్యాంటీన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్…
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అన్నక్యాంటీన్ ను జిల్లాకలెక్టర్ ఎం. విజయ సునీత, ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రజలకు వడ్డిస్తూ ఆప్యాయంగా మాట్లాడారు,ఆహార పదార్థాలను ఎలా ఉందని వారిని…
పలు శుభకార్యాలకు హాజరైన MLA ఇంటూరి నాగేశ్వరరావు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- వలేటివారిపాలెం మండలం కలవళ్ళ గ్రామంలో బుధవారం రాత్రి అబ్బూరి లక్ష్మీనరసింహం, శ్రీకుమారి కుమారుడు నరేష్, స్వాతి చౌదరి వివాహం జరగగా కందుకూరు శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు, సౌజన్య దంపతులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు..గ్రామ…
బంగారు వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి.. భద్రతా చర్యలు తప్పనిసరి అని ప్రకాశం జిల్లా పోలీసుల సూచనలు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఆస్తి నేరాల నివారణకు బంగారు వ్యాపారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం జిల్లా పోలీసులు సూచించారు. ఈ మేరకు పట్టణంలోని బంగారు వ్యాపారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి భద్రతా…
ఆదిమూలపు సురేష్ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిక.
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- సింగరాయకొండ డా. ఆదిమూలపు సురేష్ గారి క్యాంపు కార్యాలయంలో వైయస్ఆర్సీపీ టంగుటూరు మండల అధ్యక్షులు శ్రీ చింతపల్లి హరిబాబు గారి నాయకత్వంలో మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్సిపి రాష్ట్ర PAC సభ్యులు, కొండేపి…
బస్సు ప్రమాద బాధితులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఈ ఏడాది మార్చి 26వ తేదీన మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద జరిగిన బస్సుప్రమాదంలో, వలేటివారిపాలెం మండలం అంకభూపాలపురం గ్రామానికి చెందిన ఒక మహిళ చనిపోగా, ఇద్దరు గాయపడ్డారు.ఆ ఘటనపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు…