తాగునీటికి సంబంధించిన నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యాన్ని ఎంత మాత్రమూ సహించబోనని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు స్పష్టం చేశారు
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- తాగునీటికి సంబంధించిన నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యాన్ని ఎంత మాత్రమూ సహించబోనని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు స్పష్టం చేశారు. నిబంధనల మేరకు పనిచేయకపోతే కాంట్రాక్టర్లతోపాటు అధికారులపైనా కఠిన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు.కొండపి నియోజకవర్గం లో…
అద్దంకి నియోజకవర్గ స్థాయిలో ఈనెల 15వ తేదీన ‘మీకోసం’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- అద్దంకి నియోజకవర్గ స్థాయిలో ఈనెల 15వ తేదీన ‘మీకోసం’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టిందని తెలిపారు. సంతమాగులూరు మండల కేంద్రంగా జరిగే ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలు తమ సమస్యలను…
తల్లిని హింసిస్తున్న కొడుకు అరెస్ట్
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- కందుకూరులో నరసమ్మ అనే 85 సంవత్సరాల వృద్ధురాలిని, ఆమె కుమారుడు ప్రసాద్ హింసిస్తున్న వీడియో మన కందుకూరు వార్తలు లో ప్రసారం కావడంతో పోలీసులు ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు.పట్టణ పోలీసులు ప్రసాద్ ను అదుపులోకి…
ఒంగోలులో ‘అమర్ హాస్పిటల్స్ ను ప్రారంభించినఎమ్మెల్యేలు దామచర్ల, ముత్తుముల
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని సౌత్ బైపాస్ జంక్షన్, ప్రగతి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన “అమర్ హాస్పిటల్స్” ప్రారంభోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు…
మహానాడు దిగ్విజయం చేసేందుకు పార్టీలోని నాయకులు, కార్యకర్తలు సమిష్టి కృషి చెయ్యాలి
తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం :- నెల్లూరు జిల్లా, కోవూరు నియోజకవర్గం కిసాన్ సెజ్ వేదికగా ఈనెల 27,28,29 తేదీలలో జరగనున్న మహానాడు సంబంధించి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి అధ్యక్షతన నిర్వహించినసన్నాహకా సమావేశంలో పాల్గొన్నాను.…
తెలుగుదేశం మహానాడు” సన్నాహక సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఈ నెల 27, 28, 29 తేదీల్లో నెల్లూరు సమీపంలోని ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంగణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న “తెలుగుదేశం మహానాడు” సన్నాహక సమావేశంలో బుధవారం పాల్గొనడం జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ…
నెల్లూరులో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు నిర్వహణ కమిటీ సమావేశంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ..
తొలి శుభోదయం న్యూస్ దర్శి:- నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంగణంలో జరుగుతున్న మహానాడు సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా నిర్వహణ కమిటీ కీలక సమావేశం బుధవారం నిర్వహించారు.ఈ సమావేశంలో గౌరవ మంత్రివర్యులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ…
ట్రాన్స్ జెండర్స్ రక్షణ కోసం సిఐడి కేంద్ర కార్యాలయంలో స్వాభి మాన్ పేరుతో ప్రత్యేక ప్రొటెక్షన్ సెల్, హెల్ప్ లైన్ (1091) ఏర్పాటు చేసాం
తొలి శుభోదయం న్యూస్ అమరావతి:- ట్రాన్స్జెండర్స్ సమాజంలో ఆత్మగౌరవంతో జీవించాలన్నదే కూటమి ప్రభుత్వ ఆశయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, దివ్యాంగులు, విభిన్న ప్రతిభా వంతుల మరియు వయోవృద్ధుల సంక్షేమం, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ మంత్రి డా. డోలా శ్రీ…
యువత భద్రతే లక్ష్యం… స్పైస్ స్కిల్స్ ఇండియా ట్రైనింగ్ సెంటర్లో ఒంగోలు వన్టౌన్ సీఐ అవగాహన కార్యక్రమం
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- యువతలో చట్టాలపై అవగాహన పెంపొందించడం, నేరాల నివారణపై చైతన్యం కల్పించడం లక్ష్యంగా ఒంగోలు వన్టౌన్ సీఐ గారు మరియు పోలీస్ సిబ్బంది కలిసి స్పైస్ స్కిల్స్ ఇండియా ట్రైనింగ్ సెంటర్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం…
సింగరాయకొండ సర్కిల్ పరిధిలోని డాబాలు, హోటల్స్, షాపుల నిర్వాహకులకు పలు సూచనలు చేసిన సీఐ వై శ్రీహరి
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రజా మార్పు సింగరాయకొండ ప్రతినిధి టి సతీష్ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు , ఒంగోలు డి.ఎస్.పి ఆదేశాల మేరకు సింగరాయకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ వై శ్రీహరి సింగరాయకొండ సర్కిల్ పరిధిలోని డాబాలు…