ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కందుకూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని కందుకూరు డిఎస్పి సిహెచ్ వి బాలసుబ్రమణ్యం గారు మరియు పోలీస్ సిబ్బంది సహకారంతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కందుకూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు.…