google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Author: JALAIAH

‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’.. కొండపిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ

తొలి శుభోదయం న్యూస్ కొండేపి:- కొండపి మండలంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ సహా పలు హామీలను అమలు…

మృతి చెందిన పారిశుధ్య కార్మికురాలు ఇత్తడి దీనమ్మ కుటుంబానికి భరోసా

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికురాలు ఇత్తడి దీనమ్మ అనారోగ్యం కారణంగా మృతి చెందిన విషయం తెలుసుకున్న మండల పరిషత్ ఉన్నత అధికారులు,నాయకులు వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక…

కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ ర్యాలీ..

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- కూటమి ప్రభుత్వం రెండేళ్ల విజయవంతమైన పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, గౌరవ కందుకూరు శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారి సూచనల మేరకు ఈ ఉదయం కందుకూరు పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది.స్వర్గీయ…

ప్రపంచ బాల కార్మిక వ్యతిరేకానికి సంబంధించిన పోస్టర్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి రాజబాబు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని గౌరవనీయులు శ్రీయుత జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ పీ రాజాబాబు ఐఏఎస్ , ప్రపంచ బాల కార్మిక వ్యతిరేకానికి సంబంధించిన పోస్టర్ ప్రారంభించడం జరిగింది. అలానే కలెక్టర్…

యూఐ పెండెన్సీ తగ్గింపుపై ప్రత్యేక దృష్టి… బల్లికురవ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన దర్శి డీఎస్పీ శ్రీ బాలమురళీకృష్ణ

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు మెరుగైన పోలీసింగ్ సేవలు అందించాలనే లక్ష్యంతో దర్శి డీఎస్పీ శ్రీ బాలమురళీకృష్ణ గారు బల్లికురవ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి అధికారులతో సమీక్ష సమావేశం…

దొనకొండ మెగా పారిశ్రామిక హబ్ అభివృద్ధికి వేగంగా అడుగులు!

తొలి శుభోదయం న్యూస్ దొనకొండ:- దొనకొండలో 25 వేల ఎకరాలతో పారిశ్రామిక హబ్‌ ఏర్పాటుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రెండు వారాల్లోగా భూముల సమగ్ర వివరాలతో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని జిల్లా కలెక్టర్ శ్రీ పి.రాజాబాబు తెలిపారు. ఇప్పటికే BDL,…

పోగొట్టుకున్న మొబైల్‌ను గుర్తించి యజమానికి అందజేసిన మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- ప్రజలకు సత్వర పోలీసింగ్ సేవలు అందించాలనే లక్ష్యంతో మార్కాపురం జిల్లా పుల్లలచెరువు పోలీస్ స్టేషన్ ఎస్సై గారు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో గుర్తించి సంబంధిత యజమానికి అందజేశారు.మొబైల్ ఫోన్ పోయినట్లు…

అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను పరామర్శించిన వైఎస్సార్సీపీ ఇన్‌చార్జి కుందూరు నాగార్జున రెడ్డి

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు :- గిద్దలూరు పట్టణంలోని ఏబీఎం పాలెంకు చెందిన మందా జాన్సన్ భార్య మందా మార్తమ్మ అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో గిద్దలూరు వైఎస్సార్సీపీ ఇన్‌చార్జి కుందూరు నాగార్జున రెడ్డి ఆమెను స్వయంగా పరామర్శించారు.ఈ సందర్భంగా మార్తమ్మ ఆరోగ్య…

జూదంపై తర్లుపాడు పోలీసుల ఉక్కుపాదం… కేతగుడిపి శివారులో ఆరుగురు పట్టివేత

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- అక్రమ జూదం మరియు అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా మార్కాపురం జిల్లా తర్లుపాడు పోలీస్ స్టేషన్ ఎస్సై గారు కేతగుడిపి గ్రామ శివారులో జూదంపై ప్రత్యేక దాడి నిర్వహించారు.ఈ దాడిలో జూదానికి పాల్పడుతున్న 6…

ఆచారాల పేరుతో ప్రజలనుండి బలంతపు వసూళ్లకు పాల్పడితే చట్టపరంగా చర్యలు .

ప్రజలకు అసౌకర్యం కల్పించడం పద్ధతి కాదు మార్చుకోవాలి.సింగరాయకొండ సి ఐ శ్రీహరి హెచ్చరిక. తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ప్రజలను వేధిస్తూ వారి నుండి బలవంతపు వసూళ్లకు పాల్పడినా అలాంటి చర్యలలో భాగస్వాములైన వారి పై కఠిన చర్యలు తప్పవని సింగరాయకొండ…