కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారి ఆదేశాల మేరకు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలోని 6వ వార్డులో రెండేళ్ల నమ్మకం అభివృద్ధి,సంక్షేమం ఇంటింటికీ తెలుగుదేశం ప్రచార కార్యక్రమం (డోర్ టు డోర్) నిర్వహించడం జరిగింది…కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన డోర్ టు డోర్…