Author: JALAIAH

నారా భువనేశ్వరిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరిని గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ హైదరాబాదులో వారి నివాసమందు ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నారా…

పంగులూరు మండలం టి. కొప్పరపాడు గ్రామంలో జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు గారు పల్లె నిద్ర కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ప్రజల సమస్యలను నేరుగా చూసి పరిష్కరించాలనే చిత్తశుద్ధితో పంగులూరు మండలం టి. కొప్పరపాడు గ్రామంలో జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు గారు పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు.ప్రధాన ముఖ్యాంశాలు:పారిశుధ్యం & డ్రైనేజీ: అంగన్వాడీ కేంద్రం వద్ద డ్రైనేజీ…

అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం.. ఎన్‌ఫోర్స్‌మెంట్ ముమ్మరం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు

పేకాట ఆడుతున్న స్థావరంపై ఒంగోలు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి 4 గురు, అరెస్ట్, రూ.12200/- నగదు 4 సెల్ ఫోన్లు, 2 మోటార్ సైకిల్ స్వాధీనం తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ…

‘రైతన్న మీకోసం’ — ప్రత్యామ్నాయ పంటలు & ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన! : జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- మద్దిపాడు మండలం నటరాజు కళాక్షేత్రం ప్రాంగణంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.కలెక్టర్ గారి సూచనలు:ప్రత్యామ్నాయ పంటల సాగు:…

ఈవ్ టీజింగ్‌కు చెక్… డ్రోన్ నిఘాతో విద్యాసంస్థలు, రద్దీ ప్రాంతాల్లో ప్రకాశం పోలీసుల ప్రత్యేక పర్యవేక్షణ

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- మహిళలు, విద్యార్థినుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో ఈవ్ టీజింగ్ నివారణ చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు.ఈ సందర్భంగా పాఠశాలలు, కళాశాలలు, బస్…

ఎన్సీఈఆర్టీ నిర్వహించిన అఖిలభారత ఎడ్యుకేషన్ ఎంట్రెన్స్ పరీక్షలో జాతీయ స్థాయిలో అత్యున్నత ర్యాంకులు సాధించిన టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి), కందుకూరు కు చెందిన విద్యార్థులు మరొకసారి అఖిల భారత స్థాయి పరీక్షల్లో విజయం సాధించారు. జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణ కౌన్సిల్ (NCERT)…

ప్రజల సొమ్ముకు భద్రతే లక్ష్యం… ఏటీఎంల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రజల ఆర్థిక లావాదేవీలు సురక్షితంగా జరిగేలా చర్యలు చేపడుతూ, ఏటీఎంల వద్ద జరిగే చోరీలు, కార్డు స్కిమ్మింగ్, మోసాలు వంటి ఆర్థిక నేరాలను అరికట్టేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లాలోని వివిధ ఏటీఎం కేంద్రాల్లో…

లాప్టాప్ మరియు ప్రింటర్ ను పాఠశాలకు బహుకరణ

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా,సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామానికి చెందినటువంటి రిటైర్డ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్రీ మేడూరి రాఘవులు తమ ఊరి పాఠశాల మీద, విద్యార్థుల మీద అభిమానంతో గురువారం (6.8.2026) శానంపూడి గ్రామంలోని జిల్లా…

80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సిద్ధాంత సమీక్ష”

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఆగస్టు 15న స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా, దేశభక్తి ఉప్పొంగేలా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజబాబు అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ శ్రీ…

ప్రకాశం జిల్లాలో ఓటరు అవగాహనకు మరింత ప్రాధాన్యత

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- జిల్లాలో SVEEP (Systematic Voters’ Education and Electoral Participation) కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించి, ప్రతి అర్హుడైన పౌరుడు ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని జిల్లా ఎన్నికల రోల్ అబ్జర్వర్ శ్రీమతి ఎ.…