google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Author: JALAIAH

బహిరంగ మద్యం సేవించే ప్రాంతాలపై ప్రత్యేక చర్యలు… ప్రజలకు సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తున్న మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా పోలీసులు బహిరంగంగా మద్యం సేవించే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టారు.ప్రజలకు అసౌకర్యం కలిగించే, శాంతిభద్రతలకు భంగం కలిగించే ఓపెన్ బూజింగ్ (Open…

ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఎంఆర్ కిట్ల పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ కంభం :- ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, విద్యాభ్యాసంలో అవసరమైన ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో కంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఎంఆర్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం నిరసనకు మద్దతు తెలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- జీవో నెంబర్ 396 ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖను ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం కందుకూరు శాఖ వారు చేస్తున్న దీక్షా శిబిరాన్ని వైయస్సార్…

రాత్రి వేళ జూదంపై ఉక్కుపాదం… దొండపాడు గ్రామంలో దాడి నిర్వహించి 4 మందిని పట్టుకుని రూ.9,250 నగదు, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న దోనకొండ పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు దోనకొండ పోలీస్ స్టేషన్ పోలీసులు దొండపాడు గ్రామంలో రాత్రి వేళ నిర్వహించిన ప్రత్యేక దాడిలో జూదం ఆడుతున్న 4 మందిని పట్టుకున్నారు.ఈ దాడిలో వారి వద్ద…

బుర్రా మధుసూదన్ యాదవ్ గారి ఆదేశాల మేరకు ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ను కలిసిన వైఎస్ఆర్సిపి నాయకులు.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు నియోజకవర్గం లో జరుగుతున్న స్పెషల్ రివిజన్ ఇంటెన్సివ్ కార్యక్రమంలో జరుగుతున్న అవకతవకల గురించి అధికార పార్టీ అరాచకాల గురించి కందుకూరు సబ్ కలెక్టర్ మరియు ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ని కలిసి వైయస్సార్ కాంగ్రెస్…

లాడ్జీల్లో చట్టబద్ధ నిర్వహణకు ప్రాధాన్యం… కందుకూరు పట్టణ, గ్రామీణ లాడ్జీల యజమానులకు కౌన్సెలింగ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కందుకూరు సీఐ, కందుకూరు టౌన్ ఎస్సై, కందుకూరు రూరల్ ఎస్సై సంయుక్తంగా కందుకూరు పట్టణ, గ్రామీణ పరిధిలోని లాడ్జీల యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి…

పేద పిల్లలకు కార్పొరేట్ విద్యనందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

పి 4 తో రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు :- పేద పిల్లలకు కార్పొరేట్ విద్యనందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ…

హోటల్లు మరియు లాడ్జి ల యజమానులకు సూచనలు, హెచ్చరికలు చేసిన పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు సర్కిల్ పరిధిలోని హోటల్లు మరియు లాడ్జి ల యజమానులతో కందుకూరు సిఐ షేక్ అన్వర్ భాషా గారు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హోటల్, లాడ్జి యజమానులకు కొన్ని సూచనలు,సలహాలు మరియు హెచ్చరికలు చేశారు.…

సింగరాయకొండలో స్వామివారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రులు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సోమవారం…

SIR ప్రక్రియలో పార్టీ BLAల పనితీరును వివరించిన ఊళ్లపాలెం నాయకులు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండలో సోమవారం మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సురేష్ అధ్యక్షతన జరిగిన BLAల సమావేశంలో సింగరాయకొండ మండల వైఎస్సార్సీపీ అధ్యక్షులు మసనం వెంకట్రావు ఆధ్వర్యంలో ఊళ్లపాలెం…

You missed