విశ్వనాధపురం గ్రామ టిడిపి నాయకుడు ఉన్నం వీరాస్వామి సోదరుడు వెంకటస్వామి శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందారు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- లింగసముద్రం మండలం విశ్వనాధపురం గ్రామ టిడిపి నాయకుడు ఉన్నం వీరాస్వామి సోదరుడు వెంకటస్వామి శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందారు.కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు విశ్వనాధపురం గ్రామంలో వెంకటస్వామి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను…