Category: ఆంధ్రప్రదేశ్

రామాయపట్నం పోర్టు ప్రజల కోసమా, కార్పొరేట్ల కోసమా సిపిఎం ప్రెస్ మీట్ జీ. వీ కొండారెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- రామాయ పట్నం పోర్టు ప్రజల కోసమా?, కార్పొరేట్ల కోసమా అని సిపిఎం జిల్లా దర్శి వర్గ సభ్యులు జీవి కొండారెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. మంగళవారం సాయంత్రం కందుకూరు సుందరయ్య భవన్ లో సిపిఎం ప్రెస్…

పాకల గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండలం పాకల గ్రామం లో పొలం పిలుస్తుంది కార్యక్రమం భాగంగా పాకాల గ్రామమును సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ సహాయ వ్యవసాయ సంచాలకులైన ఈ .నిర్మల కుమారి గారు మాట్లాడుతూ ఈ…

పోగొట్టుకున్న మొబైళ్లు గుర్తింపు… బాధితులకు అప్పగించిన గిద్దలూరు పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు గిద్దలూరు పోలీసులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో గుర్తించి, వాటిని సంబంధిత యజమానులకు అప్పగించారు.మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితుల ఫిర్యాదులపై వెంటనే…

” Indosol company అధునాతన డ్రోన్ ను ఉలవపాడు పోలీస్ స్టేషన్ కు అందజేత “

తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:- Indosol కంపెనీ వారు రూ.1,80,000/- విలువైన Drone ను ulavapadu పోలీస్ స్టేషన్ కు కందుకూరు SDPO గారి చేతుల మీదుగా ఉలవపాడు సబ్ ఇన్స్పెక్టర్ గారికి sdpo, కందుకూరు ఆఫీసు నందు indosol DGM…

విద్యార్థుల భద్రతే ప్రథమ ప్రాధాన్యం… పాఠశాల బస్సులపై సమగ్ర తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రకాశం జిల్లా పోలీసులు పాఠశాల బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో పాఠశాల బస్సుల వాహన పత్రాలు, ఫిట్‌నెస్…

ఎమ్మెల్యేకు చెప్పుకుంటే…. సమస్య తీరినట్టే…

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తన కార్యాలయంలో ప్రతిరోజూ నిర్వహిస్తున్న గ్రీవెన్స్ కార్యక్రమం… అర్జీదారులతో కిటకిటలాడుతోంది. నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు అర్జీలరూపంలో తమ సమస్యలను ఎమ్మెల్యే గారికి విన్నవించుకుంటున్నారు. రెవిన్యూ సమస్యలు, ఇళ్ల…

బహిరంగ మద్యపానానికి అడ్డుకట్ట… ఓపెన్ బూజింగ్ ప్రాంతాలను శుభ్రం చేసిన మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రజలకు ప్రశాంతమైన, సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు మార్కాపురం జిల్లా పోలీసులు బహిరంగ మద్యపానం జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేకంగా శుభ్రపరిచే కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఓపెన్…

నేరాల నియంత్రణకు సమన్వయంతో ముందుకు… కందుకూరు సబ్‌డివిజన్ పోలీసు అధికారులతో నెలవారీ క్రైమ్ సమీక్ష సమావేశం నిర్వహించిన డీఎస్పీ

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కందుకూరు డీఎస్పీ గారు కందుకూరు ఎస్‌డీపీఓ కార్యాలయంలో సబ్‌డివిజన్ పరిధిలోని అన్ని సీఐలు, ఎస్‌ఐలతో నెలవారీ క్రైమ్ రివ్యూ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో వివిధ పోలీస్…

జీవో నెంబర్ 396 ను రద్దు చేయాలి.ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖను ప్రైవేటీకరణ ఆపాలి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం నిరసనకు మద్దతు తెలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బుర్రా. మధుసూదన్ యాదవ్. తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- జీవో నెంబర్ 396 ను రద్దు చేయాలని,ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖను…

యూట్యూబ్ ఛానల్ చిన్న మాస.వార.పక్ష. రోజువారి పత్రికలకు క్యూఆర్ కోడ్ తో కూడిన పోలీస్ స్టిక్కర్ ఇవ్వాలి

అక్రిడేషన్ ప్రామాణికం కాకుండా పని చేసే ప్రతి ఒక్కరు జర్నలిస్టుగా గుర్తించాలి డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజా బాబుకు వినతిపత్రం డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం (డి. జే. యఫ్ ) తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ప్రకాశం…