జిల్లా ప్రజల సమస్యలపై ప్రజా ప్రతినిధులు అసెంబ్లీలోనైనా గళం విప్పాలి…సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు
తొలి శుభోదయం న్యూస్ కొండేపి:- గత రెండు రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలను చర్చ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు. సిపిఎం కార్యకర్తల శిక్షణా తరగతులు మంగళవారం…