ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, కందుకూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సైకిల్ యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, కందుకూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సైకిల్ యాత్రలో శుక్రవారం పాల్గొనడం జరిగింది. సబ్ కలెక్టర్ దామెర హిమవంశీ గారు, మున్సిపల్ కమిషనర్ అనూష గారు, ఇతర అధికారులు మరియు…