google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Category: ఆంధ్రప్రదేశ్

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, కందుకూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సైకిల్ యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, కందుకూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సైకిల్ యాత్రలో శుక్రవారం పాల్గొనడం జరిగింది. సబ్ కలెక్టర్ దామెర హిమవంశీ గారు, మున్సిపల్ కమిషనర్ అనూష గారు, ఇతర అధికారులు మరియు…

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన దర్శి తెలుగు దేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- కురిచేడు మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు దర్శి తెలుగు దేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు, దర్శి…

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత – డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముండ్లమూరులో గౌరవ జిల్లా కలెక్టర్ పి. రాజబాబు గారితో కలిసి దర్శి తెలుగు దేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, యువ నాయకులు డాక్టర్ కడియాల…

అంగన్వాడీ కేంద్రంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- కురిచేడు మండలం గంగదొనకొండ గ్రామంలో అసిస్ట్ సేవాసంస్థ, ఐ.టి.సి. వారి సహకారంతో ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రంలో నిర్మించిన కాంపౌండ్ వాల్, టాయిలెట్లు, హ్యాండ్‌వాష్ ట్యాప్స్‌ను దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు…

విజయవాడ చెన్నై వెళ్తున్న జి టి ఎక్స్ప్రెస్ పై ఉలవపాడు వద్ద రాళ్ళ దాడి.

లోకో పైలెట్ కి గాయాలు.ఆందోళన లో ప్రజలు. తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ప్రశాంతంగా ఉండే ప్రకాశం జిల్లా కందుకూరు నియోజక వర్గం ఉలవపాడు రైల్వే స్టేషన్ సమీపం లో గురువారం రాత్రి విజయవాడ వైపు నుండి చెన్నై వెళ్తున్న జి…

ఘనంగా ముగిసిన పోలీస్ చిల్డ్రన్ సమ్మర్ స్పోర్ట్స్ & గేమ్స్ కోచింగ్ క్యాంప్

క్రీడలు, వినోదం, సంస్కృతిక కార్యక్రమాలతో సందడిగా ముగిసిన సమ్మర్ క్యాంప్ చిన్నారులు వారి బాల్య దశ నుండే బంగారు భవిత వైపు అడుగులు వెయ్యాలి తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నెల రోజుల…

రోడ్డు ప్రమాదాల నివారణకు మార్కాపురం జిల్లా పోలీసుల ప్రత్యేక చర్యలు… బ్లాక్‌స్పాట్ల వద్ద కన్‌వెక్స్ మిర్రర్లు, స్ప్రింగ్ పోల్స్ ఏర్పాటు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ప్రయాణికుల భద్రతను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా మార్కాపురం జిల్లా పోలీసులు ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్‌స్పాట్లు మరియు ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో…

శుచి శుభ్రత కలిగిన నాణ్యమైన మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందించాలి

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం లో విద్యార్థులకు రుచి శుచి కలిగిన నాణ్యమైన భోజనాన్ని అందించాలని MEO 2 మరియు కోర్సు డైరెక్టర్ తన్నీరు బాలాజీ అన్నారు.…

పకృతిని ప్రేమించండి పర్యావరణాన్ని రక్షించండి.

కందుకూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వలేటి.శ్రీధర్ నాయుడు తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- పకృతిని ప్రేమించి పర్యావరణాన్ని రక్షిస్తే అది మనకు వంద రెట్లు మేలు చేస్తుందని కందుకూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వలేటి శ్రీధర్ నాయుడు అన్నారు. ప్రపంచ…

కనిగిరిలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి కాంశ్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి పకడ్బందీ ముందస్తు భద్రతా ఏర్పాట్లు:మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- కనిగిరి పట్టణంలోని ఒంగోలు బస్టాండ్ నందు తేదీ 06.06.2026న జరగనున్న భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి కాంశ్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల…