google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Category: ఆంధ్రప్రదేశ్

పకృతిని ప్రేమించండి పర్యావరణాన్ని రక్షించండి.

కందుకూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వలేటి.శ్రీధర్ నాయుడు తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- పకృతిని ప్రేమించి పర్యావరణాన్ని రక్షిస్తే అది మనకు వంద రెట్లు మేలు చేస్తుందని కందుకూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వలేటి శ్రీధర్ నాయుడు అన్నారు. ప్రపంచ…

కనిగిరిలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి కాంశ్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి పకడ్బందీ ముందస్తు భద్రతా ఏర్పాట్లు:మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- కనిగిరి పట్టణంలోని ఒంగోలు బస్టాండ్ నందు తేదీ 06.06.2026న జరగనున్న భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి కాంశ్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల…

మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందిద్దాం

– సివిల్ జడ్జి డాక్టర్ వి. లీలా శ్యాంసుందరి తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగరాయకొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…

‘Sky Eye Prakasam’ ప్రాజెక్ట్‌లో భాగంగా తెట్టు దర్గా గంధ మహోత్సవంపై డ్రోన్ నిఘా… భక్తుల భద్రతకు ప్రత్యేక పర్యవేక్షణ

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- భక్తుల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ మరియు మహోత్సవ వేడుకల నిర్వహణను మరింత సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు ‘Sky Eye Prakasam’ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసులు తెట్టు దర్గా గంధ మహోత్సవం ప్రాంగణంలో డ్రోన్…

జిల్లా స్థాయి మెగా క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీ దామచర్ల సత్య

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు :- టంగుటూరు మండలం బాపూజీ కాలనీ నందు బిపిసి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ &…

ఎంఎస్‌సీడీ పరికరంతో వేలిముద్రల ధృవీకరణ… నేరస్తుల గుర్తింపుకు ప్రకాశం జిల్లా పోలీసుల సాంకేతిక వినియోగం

తొలి శుబోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- నేరాల నియంత్రణ, నేరస్తుల గుర్తింపు మరియు ప్రజల భద్రతను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు ఆధునిక ఎంఎస్‌సీడీ (MSCD) పరికరాన్ని వినియోగిస్తూ వేలిముద్రల ధృవీకరణ చేపడుతున్నారు.ప్రత్యేక తనిఖీలు, కార్డన్…

నీటికుంటలో పడి నలుగురు చిన్నారులు మృతి చెందటం పట్ల మంత్రి డిఎస్ బీవీ స్వామి తీవ్ర దిగ్భ్రాంతి

తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం :- ఒంగోలులోని చెరువుకొమ్ముపాలెం వద్ద నీటికుంటలో పడి నలుగురు చిన్నారులు మృతి చెందిన ఘటన పట్ల రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.…

అభివృద్ధి , సంక్షేమమే ఎమ్మెల్యే ఇంటూరి ధ్యేయం – పువ్వాడి మౌనిక

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విమర్శించే స్థాయి బుర్రాకు లేదు తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం , ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో యువతకు ఉపాధి , ఉద్యోగ అవకాశాలు , పేదలకు సంక్షేమ…

నీటికుంటలోకిదిగినలుగురుచిన్నారులు_మృతి

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ప్రకాశం జిల్లా ఒంగోలు పరిధిలోని చెరువుకొమ్ముపాలెంలో గురువారం తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు దగ్గరలోని నీటి కుంట వద్దకు ఈతకు వెళ్లి నీటిలో ఊపిరాడక చిన్నారులు మృతి చెందారు.…

ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణా కార్యక్రమం ప్రారంభం

కొండపి నియోజకవర్గ స్థాయి ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణ తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొండపి నియోజకవర్గ స్థాయి ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్) ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.…