google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Category: ఆంధ్రప్రదేశ్

విశ్వనాధపురం గ్రామ టిడిపి నాయకుడు ఉన్నం వీరాస్వామి సోదరుడు వెంకటస్వామి శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందారు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- లింగసముద్రం మండలం విశ్వనాధపురం గ్రామ టిడిపి నాయకుడు ఉన్నం వీరాస్వామి సోదరుడు వెంకటస్వామి శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందారు.కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు విశ్వనాధపురం గ్రామంలో వెంకటస్వామి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను…

ప్రతి ఇంటికీ సంక్షేమం – ప్రతి ప్రాంతానికి అభివృద్ధి అందిస్తున్న కూటమి ప్రభుత్వం

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి పట్టణంలోని 10వ వార్డు ఎల్‌పి రోడ్‌లో రూ.21 లక్షలతో నిర్మిస్తున్న నూతన డ్రైన్స్‌కు దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు డా కడియాల లలిత్ సాగర్ గారు భూమిపూజ నిర్వహించారు.…

జీవ వైవిధ్య సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత పక్షుల కోసం చలివేంద్రాలు ఏర్పాటు

తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య మండలి సౌజన్యంతో గుడ్ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని దేవాంగ నగర్‌లో జీవ వైవిధ్య సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ…

ఎన్టీఆర్ పల్లెవనం పార్కు అభివృద్ధే నా లక్ష్యం – డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- దర్శి ఎన్టీఆర్ పల్లెవనం పార్కును సందర్శించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు వాకర్స్‌తో కలిసి వాకింగ్ చేశారు. పార్కులో వాకర్స్‌కు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, మహిళలు రాత్రి వేళల్లో సురక్షితంగా వాకింగ్ చేసేలా ఎలక్ట్రికల్…

ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి! ఆర్టీసీ డిఎం రాపూరి శ్రీనివాసరావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు, ఎండల తీవ్రత వలన జాగ్రత్తగా ఉండాలని ఆర్టీసీ డిపో మేనేజర్ రాపురి శ్రీనివాసరావు అన్నారు. ప్రయాణికులు కొరకు చల్లటి నీరును అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు ను సిద్ధమంగా ఉంచామని చెప్పారు. మంచినీటి…

నెల్లూరులోని కిమ్స్ (KIMS) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రసాద్ ను పరామర్శించిన ఎమ్మెల్యే ఇంటూరి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- అనారోగ్య కారణాలతో నెల్లూరులోని కిమ్స్ (KIMS) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లింగసముద్రం గ్రామ టీడీపీ అధ్యక్షులు గాలంకి ప్రసాద్ గారిని కలిసి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నాను. ప్రసాద్ గారికి మెరుగైన వైద్యం అందించాలని…

కోదండ రాముని పాంచాహ్నిక బ్రహ్మోత్సవాలు

తొలి శుభోదయం న్యూస్ ముండ్లమూరివారిపాలెం,:- పొన్నలూరు మండలం ముండ్లమూరి వారి పాలెం గ్రామంలో వేంచేసియున్న శ్రీ కోదండ రామాలయంలో శ్రీ కోదండ రాముని పాంచాహ్నిక బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి ధ్వజారోహణతో ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు, టీటీడీ వేద పండితులు సీతారామాచార్యులు, టిడిపి…

మహిళల రక్షణకు టెక్నాలజీ అండ… శక్తి యాప్‌తో భద్రతా చైతన్యం పెంచుతున్న ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీసులు:- మహిళలు, చిన్నారుల భద్రతను మరింత బలోపేతం చేయడం, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ పోలీస్ సహాయం అందుబాటులో ఉండేలా చేయడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు శక్తి…

CM రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు – టీడీపీ కార్యాలయంలో 32 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే నాగేశ్వరరావు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను గురువారం పంపిణీ చేశారు. కందుకూరు అర్బన్ పరిధిలో 16 మందికి 15,35,451 రూపాయలు మరియు రూరల్ మండలం…

ఏలూరుపాడు పంచాయతీలో వేసవి సెలవులు-కిషోరీ వికాసం కార్యక్రమాన్ని

తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:- గుడ్లూరు మండలంలోని తెట్టు సెక్టార్ ఏలూరుపాడు పంచాయతీలో వేసవి సెలవులు-కిషోరీ వికాసం కార్యక్రమాన్ని ఉలవపాడు ప్రాజెక్ట్ సిడిపిఓ మాధవి లత ఆదేశాల మేరకుఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సూపర్వైజర్ కామేశ్వరి మాట్లాడుతూ అక్కడికి వచ్చిన బాల…