కార్యకర్తలను పరామర్శించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు…
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఇళ్లకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు స్వయంగా వెళ్లి పరామర్శించారు.పోతురాజుమిట్ట ప్రాంతంలో షేక్ మునీర్, సమీరా దంపతుల కుమార్తె ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురికాగా,…