రామాయపట్నం పోర్టు ప్రజల కోసమా, కార్పొరేట్ల కోసమా సిపిఎం ప్రెస్ మీట్ జీ. వీ కొండారెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- రామాయ పట్నం పోర్టు ప్రజల కోసమా?, కార్పొరేట్ల కోసమా అని సిపిఎం జిల్లా దర్శి వర్గ సభ్యులు జీవి కొండారెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. మంగళవారం సాయంత్రం కందుకూరు సుందరయ్య భవన్ లో సిపిఎం ప్రెస్…