Category: ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల సురక్షిత ప్రయాణమే ధ్యేయం… ప్రైవేటు పాఠశాల బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి రోడ్డు భద్రత, అత్యవసర పరిస్థితుల్లో స్పందన, విద్యార్థుల రక్షణపై డ్రైవర్లు, యాజమాన్యాలకు కీలక సూచనలు చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు , పోలీసులు ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన పాఠశాల బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేసి విద్యార్థుల భద్రతకు సంబంధించిన పలు కీలక అంశాలపై డ్రైవర్లు, బస్సు…

ఆ మృత దేహం కోరుట్ల విద్యార్థి అంకం రాహుల్ ది.

డి ఎన్ ఎ పరీక్షలో తేలింది.తల్లి దండ్రులకు సమాచారం పంపాము వారు వస్తె మృత దేహాన్ని అప్పగిస్తాం. ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన రాజు వెల్లడి. తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- అనుమానాస్పద స్థితిలో ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాత…

మహిళల భద్రతే ధ్యేయం… మహిళలపై నేరాల నివారణ, శక్తి యాప్, సైబర్ మోసాలు, బాల్య వివాహాల నిరోధం, రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు , ప్రకాశం జిల్లా పోలీసులు మహిళలు, స్వచ్ఛంద సంస్థల (NGOs) ప్రతినిధులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలపై జరిగే నేరాల…

విభిన్న ప్రతిభావంతుల జీవితాల్లో వెలుగు నింపుతున్న కూటమి ప్రభుత్వం.

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో, దర్శి నియోజకవర్గంలోని అన్ని మండలాల “సమగ్ర శిక్ష” పరిధిలోని భవిత సెంటర్లలో చదువుతున్న 25 మంది విభిన్న ప్రతిభావంతులకు సుమారు రూ.10 లక్షల విలువైన…

దళిత జాతి ముద్దుబిడ్డ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారికి ఘన నివాళులు.

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా దర్శి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ .ఈ…

ప్లాస్టిక్ రహిత భోజనం ఏర్పాటు చేయడం మహాభాగ్యం

హ్యూమన్ రైట్స్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బి యస్ నారాయణ రెడ్డి సంఘ సేవకులు తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ భగవాన్ కాశిరెడ్డి నాయన ఆశ్రమం నందు పేదల కోసం…

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించిన డా. గొట్టిపాటి లక్ష్మీ.

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- 2025-26 విద్యా సంవత్సరంలో దర్శి మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదోతరగతి ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన 24 మంది విద్యార్థులకు బహుమతులు అందజేసే కార్యక్రమం దర్శి పట్టణంలోని శ్రీ వాసవి ఆర్యవైశ్య కల్యాణ…

మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించిన మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు

సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను సమర్థవంతంగా అరికట్టవచ్చు : జిల్లా ఎస్పీ గారు మార్కాపురంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సోమవారం మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు పరిశీలించారు. తొలి…

శ్రీ చైతన్య స్కూల్ లో మిషన్ హరితోదయ కార్యక్రమం.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు స్థానిక కోటారెడ్డి నగర లోని శ్రీ చైతన్య స్కూల్ లో పర్యావరణ పరిరక్షణ లో భాగంగా మిషన్ హరితోదయ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమం లోప్రిన్సిపాల్ మెగోమి గారు మాట్లాడుతూ మారుతున్న వాతావరణం, గ్లోబల్ వార్మింగ్…

ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- మార్కాపురం జిల్లా, గిద్దలూరు పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారంగిద్దలూరునియోజకవర్గ ఎమ్మెల్యేముత్తుముల అశోక్ రెడ్డి గారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ” కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు, కార్యక్రమంలో…