వేసవికాలం శిక్షణ కార్యక్రమం
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- మన మండల లెవెల్ కమిటీని అంతక ముందే ఏర్పాటు చేసి ఉన్నాము కానీ మరలా మంగళవారం కూడా మండల్ లెవల్ కమిటీ వారికి అందరికీ కూడా కిషోర్ వికాసం బాల బాలురకు వేసవికాలం శిక్షణ కార్యక్రమంలో…
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- మన మండల లెవెల్ కమిటీని అంతక ముందే ఏర్పాటు చేసి ఉన్నాము కానీ మరలా మంగళవారం కూడా మండల్ లెవల్ కమిటీ వారికి అందరికీ కూడా కిషోర్ వికాసం బాల బాలురకు వేసవికాలం శిక్షణ కార్యక్రమంలో…
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా పోలీసులు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ స్మార్ట్ పోలీసింగ్ దిశగా మరింత వేగంగా అడుగులు వేస్తున్నారు. జిల్లా ఎస్పీ గారి మార్గదర్శకత్వంలో MSCD పరికరాల సహాయంతో అనుమానితుల వేలిముద్రలను సేకరించి, డిజిటల్ డేటాబేస్తో…
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- ప్రకాశం జిల్లా టంగుటూరు మండల కార్యాలయం నందు కిషోరీ వికాసం – వేసవి శిక్షణ కార్యక్రమంలో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గారు పాల్గొనినారు. ఈ కార్యక్రమంలో కిషోరీ బాలబాలికలు వారి తల్లిదండ్రులు పాల్గొనినారు.జాయింట్ కలెక్టర్…
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి, ఎమ్మెల్యే గారి పట్ల ప్రజల్లో సానుకూలత, అభిమానం రోజురోజుకూ ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయని చెప్పడంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు.కందుకూరు చరితను, భవితను, రూపురేఖల్ని…
వలేటివారిపాలెం తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీచేసిన ఎమ్మెల్యే తొలి శుభోదయం న్యూస్ పలేటివారిపాలెం:- వలేటివారిపాలెం తహసీల్దార్ కార్యాలయాన్ని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రీవెన్స్ లో వచ్చిన అర్జీలు, వాటిలో ఎన్ని పరిష్కరించారు, పెండింగ్ లో…
తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా నాయకులు పీసీ కేశరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ సోమవారం సాయంత్రం కనిగిరి పట్టణంలో…
తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:- బాపట్ల మండల్ న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో బాపట్ల కాలేజీ ఆఫ్ ఫార్మసీ బాపట్ల లో ఫోక్సో చట్టం గురించి అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో బాపట్ల మండల్ న్యాయ సేవ అధికార…
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలోని పామూరు రోడ్ లో గల టుబాకో బోర్డు నెంబర్ 27 నందు పొగాకు బెళ్ళు కొనుగోలు జరుగుతున్న తీరును రైతు నాయకులతో కలిసి కందుకూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ దివి శివరాం సోమవారం…
ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 74 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రజా ఫిర్యాదులను తక్షణ పరిష్కారం అందించాలనే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు మహిళా…
తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం:- తెలుగుదేశంపార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘మహానాడు’ కార్యక్రమం ఈసారి నెల్లూరు జిల్లాలో జరగనున్న నేపథ్యంలో, జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను.సోమవారం మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారితో కలిసి కోవూరు…