Month: June 2026

ఒంగోలులో 50 మంది దివ్యాంగులకు ఉచిత మూడు చక్రాల స్కూటీల పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దివ్యాంగుల సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఒంగోలులో 50 మంది దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల స్కూటీ వాహనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు మరియు…

శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి రూ.90 వేల విలువైన ఏసీ విరాళంగా అందజేసిన భక్త దంపతులు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధి చెందిన పాత సింగరాయకొండలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి నెల్లూరుకు చెందిన భక్తులు ఆసోది దినకర్ రెడ్డి, ఆయన ధర్మపత్ని జయమాధవి రూ.90 వేల విలువైన ఎయిర్ కండీషనర్…

యోగాంధ్ర కార్యక్రమానికి విశేష స్పందన.. గాంధీ పార్కులో భారీగా యోగా సాధన చేసిన మహిళలు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘యోగాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఒంగోలు నగరంలోని గాంధీ పార్కులో నిర్వహించిన యోగా సాధన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. స్వయం సహాయక సంఘాల…

నీట్ (యూజీ)-2026 పునఃపరీక్షకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు: జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ (యూజీ)-2026 పునఃపరీక్షను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ…

మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఘనంగా యోగా కార్యక్రమం:

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల ముందస్తు వేడుకల్లో భాగంగా శుక్రవారం గిద్దలూరు పట్టణంలోనిప్రముఖపుణ్యక్షేత్రమైన శ్రీ పాతాళ నాగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఘనంగా యోగా కార్యక్రమంనిర్వహించారు.గిద్దలూరు మున్సిపల్ కమిషనర్ ఇ.వి. రమణబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం…

రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు ముందస్తుగా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా రాక నేపధ్యంలో అత్యంత పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు: మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.ఈ నెల 27వ తేదీ న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా…

రస్తా సమస్యను పరిష్కరించిన తహసీల్దార్ కె.చిరంజీవి

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం మండలం, బడేఖాన్ పేట గ్రామ ఇలాకాలో సర్వే నెం. 3 లోని 4 ఎకరాలు భూమిలోకి పోనివ్వకుండా ముందు పొలం దారులు అడ్డుపడుచున్నారని దండా లక్ష్మీరెడ్డి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ దాఖలు…

మాడ వీధుల్లో పర్యటించిన అధికారులు, ధర్మకర్తల మండలి.రథోత్సవం భద్రతముందస్తు చర్యలు ఏర్పాట్ల పైఅధికారుల సమీక్ష

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- బ్రహ్మోత్సవాల లో ప్రధాన ఘట్టం మాడవీధుల్లో రథోత్సవం సందర్భం గా భక్తులకు ఎక్కడా ఎటువంటి అసౌకర్యం,అవాంఛనీయ సంఘటనలు, అడ్డంకులు లేకుండా చూసేందుకు దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు,కార్యనిర్వహణ అధికారి పాతకోట కృష్ణవేణి, తహసీల్దార్…

అక్రమ కార్యకలాపాల అరికట్టడమే లక్ష్యం – జిల్లా వ్యాప్తంగా ముమ్మర వాహన తనిఖీలు చేపట్టిన ప్రకాశం పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడం, నేరస్థులను గుర్తించి అదుపులోకి తీసుకోవడం లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా ప్రకాశం పోలీసులు విస్తృత స్థాయిలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు.ఈ తనిఖీల్లో…

 ‘ మీ భూసమస్యకు శాశ్వత పరిష్కారం చూపటమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటాము.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- ప్రధానమైన గ్రేజింగ్ ల్యాండ్ అంశంపై ప్రత్యేక దృష్టి సారిస్తాము ‘… అని జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు భరోసా ఇచ్చారు.శుక్రవారం ఆయన కందుకూరు ఎమ్మెల్యే శ్రీ. ఇంటూరి నాగేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి,…