google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Month: June 2026

కూటమి పాలనలో గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు

పేద విద్యార్థులు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యం అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారు పేద విద్యార్థుల సంక్షేమంలో కూటమి ప్రభుత్వం రాజీపడే ప్రసక్తే లేదు కాకినాడలో అంబేద్కర్ గురుకులంలో మంత్రి డా.స్వామి…

పెండింగ్ కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యం… దోర్నాల పోలీస్ స్టేషన్‌ను సందర్శించి సమీక్ష నిర్వహించిన వై.పాలెం సర్కిల్ సీఐ కే.అజయ్ కుమార్

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వై.పాలెం సర్కిల్ సీఐ గారు దోర్నాల పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్ పనితీరు, పెండింగ్ యూఐ (UI) కేసులు, నాన్ బెయిలబుల్ వారెంట్లు (NBWs), స్మార్ట్…

నోటు పుస్తకాల పంపిణీతో విద్యార్థుల్లో నూతన ఉత్సాహం న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- సమాజ అభివృద్ధికి విద్యే మూలాధారం. అయితే గిరిజన ప్రాంతాల్లోని అనేక మంది విద్యార్థులు ఇప్పటికీ పేదరికం, సామాజిక వెనుకబాటుతనం, మౌలిక సదుపాయాల కొరత వంటి సమస్యలతో పోరాడుతూ విద్యను అభ్యసిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థులకు అవసరమైన…

50 కోట్లతో BC బాలుర గురుకుల పాఠశాల మంజూరు చేయించిన ఎమ్మెల్యే ముత్తుముల

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో గిద్దలూరు నియోజకవర్గానికి 50 కోట్ల రూపాయలతో BC బాలుర గురుకుల పాఠశాల మంజూరు కావడం పట్ల గిద్దలూరు ఎమ్మెల్యే గౌరవ శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు హర్షం వ్యక్తం…

శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివాస్ కార్యక్రమాన్ని మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- బిజెపి కేంద్ర, రాష్ట్ర, జిల్లా పార్టీ పిలుపు మేరకు ఉదయం 11 గంటలకు గిద్దలూరు పట్టణం లోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద 179 వ పోలింగ్ బూత్ లో శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి…

ప్రైవేటు పాఠశాలలలో అధిక ఫీజులను నియంత్రించాలి. SFI జిల్లా కమిటీ డిమాండ్

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు, అక్రమంగా పాఠశాల నందు పాఠ్యపుస్తకాలు అమ్మడం జరుగుతున్న నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ కందుకూరు పట్టణ కమిటీ ఎం.ఈ.ఓ కి అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా…

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను గుర్తించి యజమానికి అందజేసిన మార్కాపురం జిల్లా పామూరు పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :- ప్రజలకు సత్వర పోలీసింగ్ సేవలు అందించాలనే లక్ష్యంతో మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పామూరు పోలీసులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో గుర్తించి సంబంధిత యజమానికి అందజేశారు.మొబైల్…

ఈ నెల 24 న ఒంగోలులో జరిగే ధర్నాను జయప్రదం చేయండి

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఏ.పి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసి రాష్ట్ర సమితి పిలుపు మేరకు మున్సిపల్ కార్మికుల సమస్యలపై జూన్ 20 నుంచి దశల వారి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అందులో భాగంగా జూన్ 24న బుధవారం…

మహిళలు, చిన్నారుల భద్రత – మాదకద్రవ్యాల నిర్మూలనపై విస్తృత అవగాహన… దేవుడుచెరువు పార్క్‌లో ప్రజలతో మమేకమైన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందించి నేరాల నివారణకు కృషి చేయాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు ఒంగోలు వన్‌టౌన్ సీఐ గారి…

సర్ కార్యక్రమంలో నిర్లక్ష్యం… ఒకరు సస్పెండ్ బీఎల్ వో లకు నోటీసులు కలెక్టర్ విజయ సునీత కఠిన చర్యలు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం :- మార్కాపురం జిల్లా మార్కాపురం మండలం ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ సర్ కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించిన ఆరుగురు బి ఎల్ వో లకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు ఓ పంచాయతీ సెక్రటరీని…