“ప్రజాదర్బార్”లో ప్రజా సమస్యల పరిష్కారానికి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు కృషి.
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఒంగోలు నగరంలోని పార్టీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన “ప్రజాదర్బార్” కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రజలు, నాయకులు తమ సమస్యలను శాసనసభ్యులు…