Month: July 2026

“ప్రజాదర్బార్”లో ప్రజా సమస్యల పరిష్కారానికి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు కృషి.

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఒంగోలు నగరంలోని పార్టీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన “ప్రజాదర్బార్” కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రజలు, నాయకులు తమ సమస్యలను శాసనసభ్యులు…

TDP నేతకు ఎమ్మెల్యే ఇంటూరి పరామర్శ

తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:- ఉలవపాడు మండలం కరేడు పంచాయితీ టెంకాయచెట్లపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కారుమంచి పెనుగొండయ్య.. తీవ్ర అనారోగ్యంతో ఒంగోలులోని ఆస్టర్ రమేష్ (సంఘమిత్ర) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు,…

సర్వే నందు జరిగిన పొరపాట్లు కారణంగా ప్రస్తుతము మరలా రీసర్వే జరిపి పూర్తి స్థాయిలో సమస్యలు లేకుండా చేయుటకు గ్రామసభ

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండలం కలికివాయి గ్రామము నందు గతములో చేసిన రీ సర్వే నందు జరిగిన పొరపాట్లు కారణంగా ప్రస్తుతము మరలా రీసర్వే జరిపి పూర్తి స్థాయిలో సమస్యలు లేకుండా చేయుట కొరకు గౌరవ తహసీల్దారు…

రామాయపట్నం పోర్టు ప్రజల కోసమా, కార్పొరేట్ల కోసమా సిపిఎం ప్రెస్ మీట్ జీ. వీ కొండారెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- రామాయ పట్నం పోర్టు ప్రజల కోసమా?, కార్పొరేట్ల కోసమా అని సిపిఎం జిల్లా దర్శి వర్గ సభ్యులు జీవి కొండారెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. మంగళవారం సాయంత్రం కందుకూరు సుందరయ్య భవన్ లో సిపిఎం ప్రెస్…

పోగొట్టుకున్న మొబైళ్లు గుర్తింపు… బాధితులకు అప్పగించిన గిద్దలూరు పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు గిద్దలూరు పోలీసులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో గుర్తించి, వాటిని సంబంధిత యజమానులకు అప్పగించారు.మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితుల ఫిర్యాదులపై వెంటనే…

పాకల గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండలం పాకల గ్రామం లో పొలం పిలుస్తుంది కార్యక్రమం భాగంగా పాకాల గ్రామమును సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ సహాయ వ్యవసాయ సంచాలకులైన ఈ .నిర్మల కుమారి గారు మాట్లాడుతూ ఈ…

విద్యార్థుల భద్రతే ప్రథమ ప్రాధాన్యం… పాఠశాల బస్సులపై సమగ్ర తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రకాశం జిల్లా పోలీసులు పాఠశాల బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో పాఠశాల బస్సుల వాహన పత్రాలు, ఫిట్‌నెస్…

” Indosol company అధునాతన డ్రోన్ ను ఉలవపాడు పోలీస్ స్టేషన్ కు అందజేత “

తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:- Indosol కంపెనీ వారు రూ.1,80,000/- విలువైన Drone ను ulavapadu పోలీస్ స్టేషన్ కు కందుకూరు SDPO గారి చేతుల మీదుగా ఉలవపాడు సబ్ ఇన్స్పెక్టర్ గారికి sdpo, కందుకూరు ఆఫీసు నందు indosol DGM…

బహిరంగ మద్యపానానికి అడ్డుకట్ట… ఓపెన్ బూజింగ్ ప్రాంతాలను శుభ్రం చేసిన మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రజలకు ప్రశాంతమైన, సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు మార్కాపురం జిల్లా పోలీసులు బహిరంగ మద్యపానం జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేకంగా శుభ్రపరిచే కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఓపెన్…

ఎమ్మెల్యేకు చెప్పుకుంటే…. సమస్య తీరినట్టే…

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తన కార్యాలయంలో ప్రతిరోజూ నిర్వహిస్తున్న గ్రీవెన్స్ కార్యక్రమం… అర్జీదారులతో కిటకిటలాడుతోంది. నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు అర్జీలరూపంలో తమ సమస్యలను ఎమ్మెల్యే గారికి విన్నవించుకుంటున్నారు. రెవిన్యూ సమస్యలు, ఇళ్ల…