Month: July 2026

నేరాల నియంత్రణకు సమన్వయంతో ముందుకు… కందుకూరు సబ్‌డివిజన్ పోలీసు అధికారులతో నెలవారీ క్రైమ్ సమీక్ష సమావేశం నిర్వహించిన డీఎస్పీ

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కందుకూరు డీఎస్పీ గారు కందుకూరు ఎస్‌డీపీఓ కార్యాలయంలో సబ్‌డివిజన్ పరిధిలోని అన్ని సీఐలు, ఎస్‌ఐలతో నెలవారీ క్రైమ్ రివ్యూ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో వివిధ పోలీస్…

జీవో నెంబర్ 396 ను రద్దు చేయాలి.ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖను ప్రైవేటీకరణ ఆపాలి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం నిరసనకు మద్దతు తెలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బుర్రా. మధుసూదన్ యాదవ్. తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- జీవో నెంబర్ 396 ను రద్దు చేయాలని,ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖను…

యూట్యూబ్ ఛానల్ చిన్న మాస.వార.పక్ష. రోజువారి పత్రికలకు క్యూఆర్ కోడ్ తో కూడిన పోలీస్ స్టిక్కర్ ఇవ్వాలి

అక్రిడేషన్ ప్రామాణికం కాకుండా పని చేసే ప్రతి ఒక్కరు జర్నలిస్టుగా గుర్తించాలి డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజా బాబుకు వినతిపత్రం డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం (డి. జే. యఫ్ ) తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ప్రకాశం…

కేంద్ర మంత్రులతో రాష్ట్ర మంత్రుల కీలక భేటీ ఆక్వా, పొగాకు రంగాల సమస్యలపై వినతిపత్రాల సమర్పణ.. రైతులకు ఊరట కల్పించే చర్యలు కోరిన రాష్ట్ర బృందం

తొలి శుభోదయం న్యూస్ న్యూఢిల్లీ:- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధుల బృందం సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులను విడివిడిగా కలిసి రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించి వినతిపత్రాలు సమర్పించింది. ముఖ్యంగా ఆక్వా, పొగాకు…

విద్యార్థుల భద్రతకు మార్కాపురం పోలీసుల ప్రత్యేక భద్రత. చర్యలు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ పట్టణ పోలీసులు పాఠశాలల వద్ద ప్రత్యేక నిఘా చేపట్టారు.సోమవారం పట్టణ ఎస్.ఐ విశ్వనాథ రెడ్డి *జెడ్పీ బాలికల పాఠశాల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పాఠశాల ప్రారంభం, ముగింపు…

నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు గారిని కలిసిన నేత్రపురి శ్రీరామసేవకులు

తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:- ప్రకాశం జిల్లా గుడ్లూరు సర్కిల్ ప్రాంతంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ D. రమేష్ బాబు గారిని గుడ్లూరు కు చెందిన నేత్రపురి శ్రీరామ సేవక్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి,తమను తాము పరిచయం చేసుకొని…

ప్రజల్లో చట్టాలపై అవగాహన – మహిళల సాధికారత, సైబర్ భద్రత, రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలనపై విస్తృత చైతన్య కార్యక్రమాలు నిర్వహించిన ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:- ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు, జిల్లా ఎస్పీల ఆదేశాల మేరకు గ్రామాలు, విద్యాసంస్థలు మరియు ప్రజలు అధికంగా గుమికూడే ప్రాంతాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో…

ప్రభుత్వ గురుకుల బాలికల పాఠశాలలో అవినీతి నిరోధక అవగాహన సదస్సు

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- గిద్దలూరు, మార్కాపురం జిల్లా గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో “అవినీతిపై విద్యార్థినులకు అవగాహన సదస్సు” మార్కాపురం జిల్లా, గిద్దలూరు పట్టణ శివారులోని…

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలి: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు,ఐపీఎస్., గారు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకు 90 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ఫిర్యాదిదారుల సమస్యల పరిష్కారానికి సోమవారం ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు నిర్వహించిన ‘ప్రజా…

రాజ్యసభలో బీద మస్తాన్ రావు యాదవ్ అడిగిన ప్రశ్నకు జల్ జీవన్ మిషన్ 2.0 ద్వారా దేశంలోని ప్రతి గ్రామీణ కుటుంబానికి 2028 నాటికి కుళాయి నీరు – కేంద్రం వెల్లడి

తొలి శుభోదయం న్యూస్ కావలి:- రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సమాధానమిస్తూ, జల్ జీవన్ మిషన్ (JJM) 2.0ను డిసెంబర్ 2028 వరకు పొడిగించినట్లు ప్రకటించారు.ఈ పథకం ద్వారా దేశంలోని…