Month: July 2026

వాహన తనిఖీలు ముమ్మరం – నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు ఈ-చలాన్లు విధించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులను గుర్తించి, ఈ-చలాన్లు (e-Challans) విధించారు.హెల్మెట్…

కొండపి మండలం పరిధిలో శనివారం ఒక భారీ బస్సు ప్రమాదం తప్పింది

తొలి శుభోదయం న్యూస్ కొండేపి.:- కొండపి నుండి మద్దులూరు మీదుగా ఒంగోలు వెళుతున్న ఆర్టీసీ (ప్రైవేట్ సర్వీస్) బస్సు (నెంబర్: AP39TF 1589) అనకర్లపూడి – మద్దులూరు గ్రామాల మధ్య ఉన్న కోల్డ్ స్టోరేజ్ వద్ద ఒక ప్రమాదకరమైన మలుపుకు చేరుకుంది.…

జిల్లా పోలీస్ కార్యాలయం మరియు పోలీస్ స్టేషన్ స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రతి నెల మూడో శనివారం నిర్వహించే పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,…

ఎస్. టీ లకు మంచి నీళ్లు అందించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వి. మోజెస్ డిమాండ్

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- Kvps, వ్యవసాయ కార్మిక సంఘాలు చేపట్టిన సామజిక శంఖారావం లో భాగంగా టంగుటూరు మండలం కొణిజేడు గ్రామంలో ఎస్ సీ, ఎస్ టీ కాలనీలలో సర్వే చేయటం జరిగింది.ఈ సందర్బంగా మోజెస్ మాట్లాడుతూ దళిత, గిరిజన…

ఒంగోలులోని సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు నైట్ డ్రెస్, స్వెటర్స్ , షూస్, టర్కీ టవళ్ళు, బెడ్ షీట్స్, ట్రంక్ పెట్టెలు పంపిణీ చేసిన మంత్రి డా. స్వామి

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు : ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థుల విద్య, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. శుక్రవారం ఒంగోలులోని జేడీ శీలం…

రొయ్యల పరిశ్రమ మహిళా కార్మికులకు హక్కులు, భద్రత, సామాజిక రక్షణపై అవగాహన శిక్షణ.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- శ్రీంప్ సైనర్జీ ప్రాజెక్ట్–సార్డ్స్ ఆధ్వర్యంలో ఉళ్లపాలెం పంచాయతీ పరిధిలోని బేసిన్‌పల్లి పాలెంలో రొయ్యల పరిశ్రమలో పనిచేస్తున్న మహిళా కార్మికులకు “హక్కులు, పని ప్రదేశంలో భద్రత మరియు సామాజిక రక్షణ” అంశాలపై అవగాహన శిక్షణ కార్యక్రమం…

డీఆర్సీ సమావేశానికి పూర్తి సన్నద్ధతతో హాజరుకావాలి: జిల్లా కలెక్టర్ పి. రాజబాబు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- కలెక్టరేట్‌లో జరగనున్న డీఆర్సీ సమావేశానికి సంబంధిత శాఖల అధికారులు పూర్తి వివరాలతో, తాజా నివేదికలతో హాజరై ప్రజాప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమగ్రంగా సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజబాబు గారు…

” సంచార జాతుల సంక్షేమం – విద్యాభివృద్ధే ధ్యేయం!”

“సంచార జాతుల పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం వారిని విధిగా బడులకు పంపించాలి” – జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు. తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సంచార…

పోతిరెడ్డిపాలెం గ్రామంలో రూ.36 లక్షల వ్యయంతో నిర్మించిన విలేజ్ హెల్త్ సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం :- కోవూరు నియోజవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తూ శుక్రవారం కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామంలో రూ.36 లక్షల వ్యయంతో నిర్మించిన విలేజ్ హెల్త్ సెంటర్‌ను ప్రారంభించాను.చిన్నచిన్న ఆరోగ్య సమస్యల కోసం…

రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :- కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామంలో మూడు తరాలుగా పట్టాదారు పాస్ పుస్తకాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ, 322 మంది రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు…